
v6 velugu
మా మద్దతుతోనే బీజేపీకి 8 సీట్లు, 14 శాతం ఓట్లు : మందకృష్ణ మాదిగ
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్లు సాగిన నియంత, అహంకార పాలకుడిని ఓడించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్
Read Moreచదువుకోవడం ఇష్టం లేక 11 ఏండ్ల బాలుడు సూసైడ్
మెదక్ (చిలప్ చెడ్), వెలుగు : మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ లో హాస్టల్కు వెళ్లి చదువుకోవడం ఇష్టం లేని ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎ
Read Moreసిటీలో మరో రెండ్రోజులు వానలు
సిటీలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే చాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వర
Read Moreవివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడి తో కలిసి భర్త హత్య
చౌటుప్పల్ పీఎస్ పరిధిలో ఘోరం చౌటుప్పల్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపిందో భార్య. యాదాద్రి భువనగిరి
Read Moreమా ఎమ్మెల్యేలకు సొంతూర్లల్లో 50 ఓట్లు కూడా రాలే : కమల్ నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలకు వారి వారి సొ
Read Moreచిప్ ఉన్న యంత్రాలను హ్యాక్ చేయొచ్చు : దిగ్విజయ్ సింగ్
భోపాల్: చత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అనుమానం
Read More70 ఏండ్ల అలవాటు తేలిగ్గా పోదు : కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాస్పద కామెంట్లపై కమలం పార్టీ నేతలు
Read Moreఅగ్ని పర్వతం పేలిన ఘటన.. మృతులు 23 మంది
డెడ్ బాడీలను గుర్తించిన రెస్క్యూ టీమ్ జకర్తా: ఇండోనేషియాలోని మరాపి అగ్ని పర్వతం బద్దలైన ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ఆదివారం జరిగిన పేల
Read Moreకాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కమల్ నాథ్ రాజీనామా..!
డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కమల్నాథ్ క
Read Moreలారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని 15 మందికి గాయాలు
స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేసిన లారీ కంట్రోల్ కాకపోవడంతో వెనక నుంచి ఢీకొట్టిన బస్సు కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రమాదం మాన
Read Moreకేసీఆర్తో మండలి చైర్మన్ గుత్తా భేటీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను శాసన మండలి చైర్మన్గుత్తా సుఖేందర్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం ఎర్రవల్
Read Moreనియంత పాలన అంతమైంది.. నార్మల్ కాల్స్ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినం
హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలో నియంత పాలన అంతమైంది. ఒక పార్టీ గెలవడం, ఓడటం ఉద్యోగులకు పెద్ద ఫరక్ పడదు. రాష్ట్రంలో ఇపుడు వాట్సాప్ కాల్స్ మ
Read Moreనకిలీ మెడిసిన్స్ తయారు చేస్తున్న.. ఆస్ట్రిక్ హెల్త్ కేర్ లో సోదాలు
పంజాగుట్ట, వెలుగు: క్యాన్సర్ నివారణకు వినియోగించే నకిలీ మందులు తయారు చేస్తున్న సంస్థపై మంగళవారం స్టేట్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దాడులు చేశారు. రూ.4.35
Read More