v6 velugu

జీహెచ్ఎంసీపై కాసుల వర్షం.. రూ. 1915 కోట్ల ట్యాక్స్​ వసూలు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీపై కాసుల వర్షం కురిసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలె

Read More

అధికారం పోయాక రైతులు గుర్తొచ్చారా? : ఎమ్మెల్సీ మహేశ్‌‌ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయిన తర్వాత కేసీఆర్‌‌‌‌కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్

Read More

లష్కర్​లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్

అంబర్​పేట, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ బీఆర్ఎస్​కు కంచుకోటగా మారిందని, లోక్​సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్​లో గులాబీ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే కేటీఆర

Read More

ముందు కవిత పరామర్శకు వెళ్లండి: యశస్విని రెడ్డి

పాలకుర్తి, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పొలంబాట మానేసి లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఊచలు లెక్కపెడుతున్న కూతురు కవితను పరామర్శించేందుకు వెళ్లాలని ఎమ్మ

Read More

రెండు రోజుల్లో నాలుగు బోర్లు! కేసీఆర్​ టూర్​ కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ఓవరాక్షన్

జనగామ/ పాలకుర్తి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కోసం బీఆర్ఎస్​ లీడర్లు అత్యుత్సాహం చూపారు. ఓ రైతు పొలంలో నాలుగు బోర్లు వేయించడం, అవి ఫెయిల్​ అయినట్

Read More

కేసీఆర్​వి బురదజల్లే ఆరోపణలు: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే సమర్థంగా తమ ప్రభుత్వం ప్రతి ఇంటికి నీళ్లు సరఫరా చేస్తున్నదని గ్రామీణ నీటి సరఫరా (ఆర్ డబ్ల్యూఎస్) మంత్రి

Read More

హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్‌‌: కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌‌లోని -అయోధ్యకు డైరెక్ట్‌‌ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిష

Read More

బీజేపీలో బుజ్జగింపులు .. అసంతృప్త నేతలతో హైకమాండ్ చర్చలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. లోక్ సభ ఎన్నికల స్టేట్ ఇన్​చార్జ్ అభయ్ పాటిల్​కు అసం

Read More

కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. రాధా కిషన్ రావుపై సంధ్యా శ్రీధర్ రావు కంప్లైంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగరావు, తిరుపతన్నను మూడోరోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి స

Read More

సత్తుపల్లిలో ఉద్రిక్తత.. పోలీసులను చితకబాదిన గిరిజనులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల

Read More

బీఆర్ఎస్ గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది

ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును విచారిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, రాధా

Read More

ఏప్రిల్ 1న ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు

షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఐచ్ఛిక సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31న ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ.

Read More