v6 velugu
ఇన్సూరెన్స్ పేరున ఫోన్లు వస్తున్నాయా..? హైదరాబాద్లో రూ.7 లక్షలు ఎంత ఈజీగా కొట్టేశారో చూడండి
ఇన్సూరెన్స్ తీసుకోవాలి.. సడెన్ గా ఏదైనా ప్రమాదం జరిగితే అంత డబ్బు సర్దలేము. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. నాకేమైనా అయినా నా ఫ్యామిలీ ఆర్థికంగా భరోసా ఉ
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది: పీసీసీ చీఫ్
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సాయం చేసిందని.. ఆ రుణాన్ని బీజేపీ ఇప్పుడు తీర్చు
Read Moreవరంగల్ సిటీలో పోలీస్ SI ఆత్మహత్య.. ఫ్యామిలీ గొడవలే కారణమంట
కుటుంబం కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిపోతున్నాయి. అయితే కలహాలు తెంచే పోలీసులు కూడా ఫ్యామిలీ గొడవలతో ప్రాణాలు తీసుకుంటుండటం ఆందో
Read Moreహైదరాబాదీలకు అలర్ట్: నవంబర్ 3 నుంచి మెట్రో టైమింగ్స్ మారుతున్నాయి
హైదరాబాద్ మెట్రో టైన్ టైమింగ్స్ మరోసారి మారుతున్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి కొత్త టైమింగ్స్ అమలులోకి వస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అన్ని
Read Moreహైదరాబాద్లో డ్రైవర్ ఓవర్ కాన్ఫిడెన్స్.. వాటర్ ట్యాంక్ ఢీకొని ఏఎస్ఐ మృతి
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్
Read Moreకడెం ప్రాజెక్టులో కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయుడు గల్లంతు
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద విషాధ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి గల్లంతయ్యాడు. శ
Read Moreశిశు ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యంగా IIPH-H తో దివీస్ ఫౌండేషన్ ఒప్పందం
బాలల ఆరోగ్యాన్ని పెంచి, వారి మానసిక అభివృద్ధి, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ సంస్థ.. హైదరాబాద్
Read Moreఓ మై గాడ్.. వంటల్లో ఈ నూనె వాడితే జాగ్రత్త.. రిఫైండ్ ఆయిల్ను పల్లీ నూనెగా అమ్ముతున్నారు..!
కర్రీ చేసుకోవాలన్నా.. ఏదైనా ఫ్రై చేసుకోవాన్నా.. చివరికి అప్పడాలు వేయించుకోవాలన్నా.. ఇలా వంటకం చేసుకోవాల్సి వచ్చినా నూనె లేనిది కిచెన్ లో స్టవ్ వెలగదు.
Read Moreఫోన్ పే ద్వారా రూ.9 వేలు.. క్యాష్ రూ.21 వేలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా ట్రాన్స్కో డీఈ
ఏసీబీ ఉచ్చులో మరో ప్రభుత్వ ఉద్యోగి పడ్డాడు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. గౌరవ ప్రదమైన జీతం తీసుకుంటూ.. లంచానికి మరిగ
Read Moreముంబై ఎన్కౌంటర్: స్కూల్ టీచర్ కిడ్నాపర్గా ఎందుకు మారాడు.. ప్రభుత్వంతో అతనికున్న పేచీ ఏంటి..?
ముంబై ఎన్ కౌంటర్ ఘటన వెనుక మరో విషాధ కోణం వెలుగులోకి వచ్చింది. గురువారం (అక్టోబర్ 30) 17 మంది పిల్లలను బంధించి.. చివరికి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన రోహ
Read Moreముంబై హై టెన్షన్ : ఎవరీ రోహిత్ ఆర్య.. ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు.. 17 మంది పిల్లల కిడ్నాప్ ఎందుకు..?
ముంబై సిటీ చాలా రోజుల తర్వాత ఎన్ కౌంటర్ తో దద్ధరిల్లింది. 17 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన రోహిత్య ఆర్యా అనే వ్యక్తిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం సిట
Read Moreరేపు (అక్టోబర్ 31) రాజ్ భవన్లో మంత్రిగా అజారుద్ధీన్ ప్రమాణ స్వీకారం
రాష్ట్ర కేబినెట్ లో మరో మంత్రి చేరబోతున్నారు. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు అజారుద్ధీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read Moreముంబైని టెన్షన్కు గురిచేసిన సైకో.. 20 మంది చిన్నారులను బంధించి పోలీసులకు ఫోన్.. డిమాండ్స్ వింటే షాకవ్వాల్సిందే !
ముంబైలో ఒక సైకో పోలీసులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 20 మంది చిన్నారులను ఎత్తుకెళ్లి టెన్షన్
Read More












