v6 velugu
గ్రేటర్ వరంగల్లో..‘డబుల్’ ఇండ్ల లొల్లి!
పూర్తయిన 592 ఇండ్లను పంచని గత ప్రభుత్వం ఏండ్లుగా ఎదురు చూస్తున్న గుడిసె వాసులు ఇటీవల ప్రభుత్వం మారగానే ఆక్రమించుకునే ప్రయత్నం అడ్డుకున్న పోలీ
Read Moreదేశవ్యాప్తంగా 500 చార్జింగ్ పాయింట్లు.. ఏర్పాటు చేయనున్న టాటా పవర్, ఐఓసీ
న్యూఢిల్లీ : టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ)తో ఒప్పందం కుదుర్
Read Moreకైనెటిక్ గ్రీన్ నుంచి జులు స్కూటర్
ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే కైనెటిక్ గ్రీన్ జులు పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఈ బండిలో
Read Moreఎల్ఐసీకి రూ.183 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ : తెలంగాణలోని సర్వీస్లకు సంబంధించి రూ.183 కోట్ల విలువైన వడ్డీ, పెనాల్టీతో పాటు జీఎస్టీ వసూలు కోసం కమ్యూనికేషన్/డిమాండ్ ఆర
Read Moreశిలాజ ఇంధనాల దహనం..ఆపడమే పరిష్కారం : డా. దొంతి నరసింహారెడ్డి
శిలాజ ఇంధనాల (బొగ్గు, గ్యాస్, ఆయిల్) దహనంతో వెలువడే వివిధ వాయువుల ఉద్గారాల ఫలితంగా భూతాపంతోపాటు వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. 2021 ఆగస్టు
Read Moreనిర్మాతగా మారిన సమంత.. ప్రొడక్షన్ హౌస్ పేరేంటో తెలుసా..
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి దానికి 'ట్రలాలా మూవీ పిక్చర్స్ ' అని పేరు పెట్టింది. ఈ విష
Read Moreకేసీఆర్ త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలి: చిరంజీవి
హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సీనీ నటుడు చిరంజీవి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురిం
Read Moreఐటెం సాంగ్ చేయనున్న బేబీ వైష్ణవి
వైష్ణవి చైతన్య.. తెలుగమ్మాయి అయిన ఈ బ్యూటీ బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ యాక్టర్ గా మారిపోయింది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని
Read Moreనీటికుంటలో పడిపోయిన తల్లీకూతుర్లు.. హత్యా.. ఆత్మహత్యా..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలోని అబ్బనాకుంటలో తల్లీకూతుళ్లు పడిపోయారు. గ్రామానికి చెందిన కలమ్మ(50
Read Moreఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: జేఏసీ నాయకులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకాన్ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపా
Read Moreవెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వాసం
తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు వేగంగా మారుతుంది. వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మ
Read Moreనిజాం కాలేజీలో విద్యార్థుల ధర్నా
హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని.. తరగతులు బహిష్కరించి
Read Moreజగన్ చావాలని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారా.. ? : నటుడు సంచలన వ్యాఖ్యలు
జగన్ చావాలని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారని.. ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఎవరి సపోర్ట్ అవసరం లేదని.. ప్రజలు
Read More












