velugu
దశల వారీగా ‘ఇందిరమ్మ’ బిల్లులు : ఎంపీడీవో సాజిత్అలీ
తాడ్వాయి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల దశవారీగా లబ్ధిదారులకు బిల్లులు జమవుతున్నాయని ఎంపీడీవో సాజిత్అలీ అన్నారు. శుక్రవారం మండలంలోని
Read Moreమాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : బండారి సంజువులు
తాడ్వాయి, వెలుగు : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బండారి సంజువులు సూచించారు. శుక్రవారం ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో
Read Moreరవాణాశాఖ జిల్లా అధికారిగా జగదీశ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా కు రెగ్యులర్ జిల్లా రవాణా శాఖ అధికారిగా ధర్మపురి జగదీశ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ
Read Moreపత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
కలెక్టర్ ను ఫోన్లో కోరిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు మునుగోడు నియోజకవర్గంలోనే అత్యధికంగా
Read Moreనాణ్యత ఉన్న వడ్లను వెంటనే కొనాలి : అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్
నల్గొండ అర్బన్, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లు నాణ్యతగా ఉంటే వెంటనే కొనుగోలు చేయాలని అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ ఆదేశించారు. తిప్ప
Read Moreవిద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు పంపిణీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ముంపు బాధిత విద్యార్థులకు అండగా నిలిచిన తుమ్మల యుగంధర్ ఖమ్మం రూరల్, వెలుగు : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఖమ్మం రూరల్ జలగం నగర్ మైనార్టీ
Read Moreనవంబర్ 9న ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల సభ
ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 9న ఖమ్మం సిటీలోని జడ్పీ మీటింగ్ హాల్ లో ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల సభ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు రవి మారుత్ తె
Read Moreనవంబర్ నెలాఖరు లోపు చేప పిల్లల విడుదల చేయాలి : కలెక్టర్ శ్రీజ
ఖమ్మం ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజ ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెలాఖరు లోపు లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల పూర్తి చేయాలని ఖమ్మం ఇన్చార్జ్క
Read Moreరెండో రోజు కొనసాగిన జోనల్ క్రీడలు
ములుగు, వెలుగు : ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్స్థాయి క్రీడోత్సవాల్లో రెండో రోజూ కొనసాగాయి. మొత్తం 11పాఠశాలలకు
Read Moreమేడారం మహాజాతర లో భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
ములుగు/ తాడ్వాయి, వెలుగు: వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జరిగే మేడారం మహాజాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలన
Read Moreబాయిల్డ్ రైస్ మిల్స్కు తడిసిన వడ్లు
అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గంగాధర్ నిజామాబాద్, వెలుగు: వర్షాలకు తడిసిన వడ్లు బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అగ్రికల్చర్ కమిషన్
Read Moreప్రతి గింజనూ సర్కార్ కొనుగోలు చేస్తది : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిట్లం, వెలుగు : వర్షాల వల్ల ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ కాంగ్రెస్ సర్కార్
Read Moreపశువుల మేతగా పత్తిచేను
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపల్లి బక్కరావుకు ఉన్న ఐదెకరాల పొలంలో రెండు ఎకరాల్లో పత్తి సాగు చే
Read More













