
vijayashanthi
రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల మౌనదీక్ష..
బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రస్థాయి నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మౌనదీక్ష చ
Read Moreబీజేపీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ పాలన అంతం కావాలి
అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ తమకు రాజకీయ గురువులని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వా
Read Moreతెలంగాణ భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంటూ తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోని లోపాలతో రాష్ట్రంలోని ప్రజలు... ముఖ్యంగా రైతులు ఇప్పటికే గుండెలు బాద
Read Moreకమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు
కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మ
Read Moreపదిసార్లు మెడలు నరుక్కుంటానని కేసీఆర్ మాట తప్పిండు
కేసీఆర్ మాటలు నమ్మేటోళ్లు లేరు పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిండు: విజయశాంతి టచ్చేసి చూడాల్నా.. లాలూ, చౌతాలా కన్నా పెద్ద లీడరా మీరు?
Read Moreఆ డబ్బుతో.. వందేండ్లు గ్యాస్ ఫ్రీగా ఇయ్యొచ్చు
సర్కారు భూములమ్మి జేబులు నింపుకుంటున్నరు: విజయశాంతి కమలాపూర్, వెలుగు: గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందంటూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్
Read Moreమోసాలకు ప్రతిరూపమే కేసీఆర్
మోసాలకు ప్రతిరూపమే సీఎం కేసీఆర్ అన్నారు బీజేపీ నేత విజయశాంతి. మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు షెల్టర్ ఇవ్వకుండా తన్ని తరిమేశారన్నారు.
Read Moreరైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారు
హైదరాబాద్: అప్పుల బాధతో రైతులు ఉరేసుకొని చనిపోతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం రుణ మాఫీ అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభ
Read Moreకేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయింది.. ఏం చేస్తున్నాడో..
‘తమ్ముడు ఈటల రాజేందర్ గెలుపు కోసం హుజురాబాద్ వెళ్తా’నని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణకు సేఫెస్ట్ పార్టీ బీజేపీనేన
Read Moreపాదయాత్రపై బీజేపీ ఫోకస్
సక్సెస్ చేసేందుకు 23 కమిటీలు ఏర్పాటు తొలి విడతలో ఆరు.. రెండో విడతలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో టూర్ జాతీయ నేతలతో యాత్ర ప్రారంభానికి సన్నాహాల
Read Moreకేసీఆర్ నన్ను మోసం చేశాడు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పాడని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజకీయంలో, పదవుల్లో తన కుటుంబం ఉండదని కేసీఆర్ అన్నాడని ఆయన గు
Read Moreకుచ్ ‘కరోనా’ భగవాన్ అంటున్న తెలంగాణ ప్రజలు
వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లడంతో.. తమను కాపాడాలంటూ తెలంగాణ ప్రజలు దేవుడిపై భారం వేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కరోనావైరస
Read Moreడే వదిలేసి.. నైట్ కర్ప్యూ పెడితే లాభమేంటి?
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ప్యూ విధించింది. అయితే పగలంతా వదిలేసి.. నైట్ కర్ప్యూ పెట్టడం వల్ల ఏం ఉపయోగమని బీజేపీ నాయకురాల
Read More