
Viral news
OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వెర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ (R.Madhavan) నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ' హిసాబ్ బరాబర్ '(Hisaab Barabar). అశ్వనీ ధీర్ దర్శకత్వం వహించగా జ్యో
Read Moreవైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే వైకుంఠానికే పంపారు.: వైఎస్ షర్మిల
తిరుమల తిరుపతి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయి, మరింతమంది రుయా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ
Read Moreసంక్రాంతి స్పెషల్ బస్సులు బయల్దేరబోతున్నాయ్.. హైదరాబాద్లో ఈ ఏరియాల నుంచే..
హైదరాబాద్: సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారిని
Read Moreపాపం పవన్ హీరోయిన్.. నిధి అగర్వాల్ను చంపేస్తామని బెదిరింపులు.. భయంతో పోలీసులను ఆశ్రయించిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal) కు ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. సోషల్ మీడియాలో తనను అత్యాచారం, హత్య చేస్తామని బెదిరిస్తున్న వ్యక్తి
Read MoreVandeBharatExpress: సినీ చరిత్రలోనే తొలిసారి.. షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్
వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) వచ్చినప్పటి నుంచి ఎంత దూరం ఐనా దగ్గరైంది. ఎక్కువ దూరాన్ని తక్కువ రోజుల్లో ప్రయణించే ఈ వందే భారత్ రై
Read Moreఅపోలో హాస్పిటల్లో సినీ నటుడు విశాల్.. ఎందుకంత ఇబ్బందిపడ్డాడో ఇప్పుడు తెలిసింది..!
తమిళ సినీ నటుడు విశాల్ చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. విశాల్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి చెన్నైలోని అపోలో హాస్పిటల్ హెల్త్ బులి
Read MorePriyankaChopra: ఆస్కార్ 2025 షార్ట్లిస్ట్కు అనూజ.. గర్వంగా ఉందంటూ ప్రియాంక చోప్రా ఎమోషనల్
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫీచర్, డాక్యుమెంటరీ షార్ట్, ఇంటర్నేషనల్ ఫీచర్, లైవ్ యాక్షన్ షార్ట్, మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కో
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం.. ప్రయాణికుల పడిగాపులు
తిరుమల: ఏమైంది తిరుమల తిరుపతి కొండకు.. నిన్నటికి నిన్న తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు వెంకన్న భక్తులు చనిపోయారు.. ఈ ఘటన జరిగి 12 గంటలు కూడా కాకముందే.. త
Read Moreకేటీఆర్కు సుప్రీంలోనూ చుక్కెదురు : తక్షణ విచారణ కుదరదన్న కోర్టు
జనవరి 15కు వాయిదా వేసిన న్యాయస్థానం ఢిల్లీ: ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ క
Read Moreతిరుపతి దుర్ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం
తిరుపతి: తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటనలో ఏపీ ప్రభుత్వం బాధిత
Read Moreసంక్రాంతి షాపింగ్ లో బిజీబిజీగా ఉన్నారా..? బంగారం ధర మళ్లీ పెరిగింది
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 16 నుంచి పెళ్లి బాజాలు కూడా బాగానే మోగనున్నాయి. సంక్రాంతికి తోడు పెళ్లిళ్లు కూడా మొదలవను
Read Moreచింతపల్లిలో డిండి భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు
దేవరకొండ(చింతపల్లి).వెలుగు: డిండి ఎత్తిపోతల పథకంలో భూముల కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నల్గొండ అడిషనల్ కల
Read Moreమిషన్ భగీరథ నీటికి 3 రోజులు అంతరాయం
చౌటుప్పల్, వెలుగు : మిషన్ భగీరథ సరఫరాకు మూడు రోజులు అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మినారాయణ ప్రకటనలో తెలిపారు.
Read More