
Viral news
కరెంట్ లేదని కొవ్వొత్తి వెలిగించి పడుకుంది.. నిద్రలోనే సజీవ దహనం అయ్యింది
మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటుచేసుకుంది. కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తి వెలిగించి పడుకోగా ప్రమాదవశాత్తు పడుకున్
Read Moreజానపద గాయని శృతి జీవితం విషాదాంతం.. ప్రేమ పెళ్లి చేసుకున్న నెల రోజులకే..
సిద్ధిపేట: సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఫ్రెండ్ షిప్, లవ్ అంటూ ఫేస్ బుక్, ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తుల వల్ల ప్రాణాలు పోతున్నాయి.
Read Moreపెను విషాదం నింపిన ముంబై బోటు ప్రమాద ఘటన.. 13 మంది జల సమాధి..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో బోటు ప్రమాదం జరిగింది. తొలుత ఈ ఘటనలో ఒకరు మాత్రమే చనిపోయినట్లు, మిగిలిన వారిని రెస్క్యూ టీం రక్షించినట్లు వార్తలొచ్చ
Read Moreవంద కోట్లలో ఒక గుడ్డు.. వేలంలో రూ.21 వేలు పలికింది.. అంత అరుదైన ఎగ్గా?
మీరు చూసింది నిజం. గుడ్డు.. వేలంలో 21 వేల రూపాయలకు అమ్ముడు పోయింది. ‘‘వన్ ఇన్ బిలియన్’’ అని పిలవబడే ఈ ఎగ్.. 21 (200 పౌండ్లు) వ
Read Moreపరిపాలనా సౌలభ్యం కోసమే మూడు భాషల ఫార్ములా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంలోకి బ
Read Moreకేటీఆర్ బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొడుతుండ్రు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కేటీఆర్ను అరెస్ట్చేస్తే శాంతిభద్రతల సమస్య సృష్టించాలని బీఆర్ఎస్నాయకులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్అన్నారు.  
Read Moreకేసీఆర్ ఫాంహౌస్కు రోడ్లు వేసుకున్నారు.. ఓఆర్ఆర్ అమ్ముకున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నాలుగేండ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి వచ్చే మార్చిలోగా భూసేకరణ కేసీఆర్ ఫాంహౌస్ కోసం 600 కోట్లతో రోడ్లు వేసిండ్రు వచ్చే మార్చి నాటికి రీజినల్
Read Moreముంబైలో విషాదం.. సముద్రంలో బోటు ప్రమాదం.. ‘ఎలిఫెంటా కేవ్స్’కు 80 మందితో వెళుతుండగా ఘటన
ముంబై: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో విషాద ఘటన జరిగింది. ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ ప్రాంతం నుంచి ‘ఎలిఫెంటా కేవ్స్’కు 80 మంద
Read Moreయాదవుల సమస్యలు పరిష్కరించండి: సీఎంకు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విజ్ఞప్తి
చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, వినోద్ నేతృత్వంలో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ సదానందం యాదవ్ ఆధ్వర్యం
Read Moreఇప్పుడు వీటితో కూడా చంపుతున్నారా : ఇయర్ఫోన్ కేబుల్స్తో అప్పుడే పుట్టిన బిడ్డను చంపిన తల్లి
కాదేదీ చంపడానికనర్హం అన్నట్లు తయారైంది ఇప్పుడు పరిస్థితి. ఇయర్ ఫోన్ కేబుల్స్ కూడా చంపడానికి ఆయుధాలుగా మారుతున్నాయంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో చూడండ
Read Moreలగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో పట్నంతో పాటు 24 మందికి బెయిల్
హైదరాబాద్: లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరుడు భోగ మోని సురేష్తో సహా 24 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిం
Read Moreయూట్యూబర్ ప్రసాద్ బెహర ఇలాంటోడా.. అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకు పంపిన పోలీసులు
హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో తెలుగు యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వెబ్
Read Moreసీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. శాసనసభలో ఫార్ములా-ఈ రేస్ అంశంపై చర్చ జరపాలని ఈ
Read More