
Viral news
15 వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలు.. టూరిజం పాలసీ టార్గెట్ ఇది
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలో టూరిజం రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా గత డిసెంబర్ లో
Read Moreసెల్ ఫోన్ రిపేర్కు భార్య డబ్బులివ్వలేదని గడ్డి మందు తాగాడు
గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి సంగారెడ్డి జిల్లా తాలెల్మలో ఘటన జోగిపేట, వెలుగు: సెల్ఫోన్ రిపేర్చేయించుకునేందుకు డబ్బులు అడి
Read Moreఢిల్లీలో ధూం ధాం ప్రోగ్రామ్కు రండి.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నె
Read Moreయాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం.. తూప్రాన్ పేట వల్లభ మిల్క్ కంపెనీలో ఉద్రిక్తత
గ్రామస్తులు, కంపెనీ సిబ్బంది పరస్పర దాడులు గాయపడ్డ చౌటుప్పల్ మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి శాంపిల్స్ సేకరించిన పీసీబీ అధికారులు చౌటుప్పల్,
Read Moreఇద్దరు పిల్లలు పుట్టాక 22 ఏళ్ల వివాహిత ప్రాణం తీసిన పెళ్లి.. సంగారెడ్డి జిల్లా భీంరాలో ఘటన
కంగ్టి, వెలుగు: అదనపు కట్నం వేధింపులకు మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపిన ప్రకారం.. కంగ్టి మ
Read Moreఎండ వేడికి బైక్ నుంచి మంటలు.. మంచిర్యాలలో ఘటన
మంచిర్యాల, వెలుగు: హోటల్ ముందు పార్కింగ్ చేసిన బైక్ ఎండ వేడితో కాలిపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. చెన్నూర్కు చెందిన రవి సోమవారం మధ్
Read Moreపింఛన్, ఉపాధి సొమ్ము కాజేసిన వెంకటాపూర్ బీపీఎం తొలగింపు
పరకాల, వెలుగు: ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడి రూ. లక్షల్లో కాజేసిన హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్బీపీఎంను విధుల ను
Read Moreమెరుగైన విద్యుత్ అందించాలి: టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి
హనుమకొండ, వెలుగు: మెరుగైన, నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్సీఎండీ వరుణ్రెడ్డి సూచించారు. హన
Read Moreపండితాపురం పశువుల సంత రికార్డు.. వేలంలో రూ. 2. 42 కోట్లు పలికింది
కామేపల్లి, వెలుగు : రాష్ట్రంలో అతిపెద్ద పశువుల సంతగా పేరొందిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి పంచాయతీలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువ
Read Moreసూర్యాపేటలో విషాదం.. ఫ్రెండ్ పెండ్లికి బైక్పై వెళుతూ.. ఆగిన లారీని ఢీ కొట్టడంతో ప్రాణం పోయింది
నేరేడుచర్ల, వెలుగు: ఆగిన లారీని ఢీ కొని స్టూడెంట్ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన ప్రకారం.. పాలకవీడు మండలం బెట
Read Moreభద్రాద్రి జిల్లాలో రైతుపై కక్షగట్టి మిర్చికి నిప్పు పెట్టారు!
పినపాక, వెలుగు: కల్లంలో ఎండబెట్టిన మిర్చిని తగులబెట్టిన కేసులో ఇద్దరిని భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఏడూళ్
Read Moreయాసంగి సీజన్ వడ్లు అమ్మే రైతులకు గుడ్ న్యూస్.. ప్రతి వడ్ల బస్తాకు పక్కాగా..
వడ్ల కొనుగోలు సెంటర్ల వద్దే.. ట్రక్ షీట్, ట్యాబ్ ఎంట్రీ అక్రమాలకు చెక్ పెట్టేలా యాదాద్రి జిల్లా ఆఫీసర్ల ఫోకస్ ప్రతి వడ్ల బస్తాకు
Read Moreఉచితాలతో రెండు రాష్ట్రాలను అప్పుల పాలు చేశారు: జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్
అశ్వారావుపేట/చండ్రుగొండ/ములకలపల్లి, వెలుగు: ఉచితాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను అప్పులు పాలు చేశారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
Read More