Warangal

మానుకోటపై రెండోసారి జెండా ఎవరిదో!

    మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు      అంతా ఒక్కోసారి ఎంపీగా గెలిచిన వాళ్లే     రెండోసారి విజ

Read More

ప్రణీత్​రావు ఎవరో తెల్వది.. ట్యాపింగ్​తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి

ఈ​ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నరు నా పేరు  చెప్పాలని అతడిపై ఒత్తిడి తెస్తున్నరు  బీఆర్‍ఎస్​ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామ

Read More

ప్రణీత్ రావు ఎవరు.. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు : ఎర్రబెల్లి

కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచా

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు : పోలీసుల అదుపులో ఇద్దరు పోలీసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు పోలీస్ అధికారులను స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఎస్ఐబీ మాజీ డీఎస్పీ &

Read More

నాగులమ్మ మినీ జాతర పోస్టర్ ఆవిష్కరణ

మంగపేట , వెలుగు : ములుగు జిల్లా మంగపేట  మండలంలోని ప్రముఖ గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ నాగులమ్మ ( సుంకు పండుగ ) మినీ జాతర పోస్టర్ ను సోమవారం ఆలయ ధర్మక

Read More

ముల్కలపల్లి మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు

ఆదాయం రూ. 7 లక్షల 81 వేలు మొగుళ్లపల్లి,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య గత నెల ఫిబ్రవ

Read More

గ్రేటర్​లో నీటి ఎద్దడి నివారణకు  ప్లాన్​ రెడీ చేయాలి : దాన కిశోర్​

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: గ్రేటర్​ సిటీలో నీటి ఎద్దడి లేకుండా సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా  ఉండాలని ఎంఎయూడీ ప్రిన్సిపల్​ సెక్రటరీ దాన కిశోర్

Read More

వంద శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యం : శాంతి కుమార్

తొర్రూరు, వెలుగు : మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యమని  తొర్రూరు మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నా

Read More

వరంగల్‍ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్​ ఎగ్జామ్స్

    ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు     సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సో

Read More

ప్రజా గ్రంథాలయానికి బుక్స్ అందజేత

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు లోని ప్రజా గ్రంథాలయం నిరుద్యోగులకు వరంలా మారుతోంది. గ్రామీణ ప్రాంత యువతీయువకులు ఈ

Read More

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు : దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు : వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్​ జిల్ల

Read More

పార్లమెంట్​ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : సిక్తా పట్నాయక్

కలెక్టర్లు సిక్తా పట్నాయక్​, ప్రావీణ్య సీపీ అంబర్​ కిశోర్​ ఝాతో కలిసి సమావేశాలు హనుమకొండ/ వరంగల్  వెలుగు: రానున్న పార్లమెంటు ఎన్నికల ని

Read More

కబ్జాలు తేల్చకుండా కాంపౌండ్​ ఎలా

రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా యూనివర్సిటీకి కాంపౌండ్ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వ పెద్దలకు రాకపోవడం దురదృష్టకరం. వర్సిటీ భూములు కబ్జాకు గురి కాకుండా

Read More