V6 News

Warangal

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మహబూబాబాద్​ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం కలెక్ట

Read More

ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీ : కలెక్టర్ దివాకర

ములుగు, వెలుగు: భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో ప్రకృతి విపత్తుల ద్వారా ప్రాణనష్టం కలుగకుండా, ప్రత్యేక విపత్తు రక్షణ బృందాలతో సహాయక చ

Read More

గ్రేటర్ వరంగల్‍ జిల్లాలో డేంజర్ బెల్స్ .. స్మార్ట్ సిటీలో జనావాసాల మధ్య శిథిల భవనాలు

ఏటా వానాకాలంలో ప్రాణాలు తీస్తున్న పాత ఇండ్లు  385 భవనాలను గుర్తించిన ఆఫీసర్లు  లెక్కకురానివి 1000కి పైనే..  రివ్యూలు, ఆదేశాలకే

Read More

లక్షల కోట్లు దోచుకుతిన్నారు.. బీఆర్ఎస్‎పై మంత్రి పొంగులేటి ఫైర్

వరంగల్: ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్లను అసెంబ్లీ గేటు తాకనీయనని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్ధానం చేశార.. చెప్పినట్లే ఒక్క గులాబీ పార్టీ

Read More

ఇటీవలి ఎన్నికల్లో రూ. 70 కోట్లు ఖర్చు పెట్టా... : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ

తనకు 500 ఎకరాల భూమి ఉంది.. అందులో 16 ఎకరాలు అమ్మిన  మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్‍, వెలుగు : ‘ఇటీవలి ఎన్నికల్లో రూ.70 కోట

Read More

దూప తీర్చిన బావి.. చెత్తతో నిండుతోంది.. ఆనవాళ్లు కోల్పోతోన్న అజాంజాహీ బావి..!

వరంగల్ సిటీలోని పురాతన అజాంజాహీ బావి ఆనవాళ్లు కోల్పోతుంది. చెత్తా చెదారంతో నిండిపోతోంది. నిజాంకాలంలో నిర్మించిన బావి అజాంజాహీ మిల్లు కార్మికులు వేయి మ

Read More

కేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ

హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో వచ్చే నెల 7న జరిగే 23వ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో  స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్

Read More

కేఎంసీలో సౌకర్యాల కల్పనకు కృషి : ఆరోగ్య శాఖ కమిషనర్‌‌ సర్వేయ్‌‌ సంగీత

గ్రేటర్‌‌ వరంగల్, వెలుగు : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్‌‌ సర్వేయ్&

Read More

టార్గెట్ 1,85,27,697 .. ఉమ్మడి ఓరుగల్లులో నాటే మొక్కల సంఖ్య

2024లో 100 శాతం లక్ష్యం దాటిన.. 4 జిల్లాలు గతేడాది కంటే టార్గెట్‍ పెంచుకున్న జిల్లాల ఆఫీసర్లు   దాదాపు డబుల్‍ లక్ష్యం పెట్టుకున్న

Read More

రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్లు.. జూన్ 28న ప్రారంభించనున్న మంత్రి జూపల్లి

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్రంలో  కొత్తగా14  ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లలో12, మెదక్‌‌&

Read More

రూ.26 వేల కోట్ల సింగరేణి బకాయిలు చెల్లించాలి : వి.సీతారామయ్య

ఏఐటీయూసీ ప్రెసిడెంట్​వి.సీతారామయ్య డిమాండ్ గోదావరిఖని, వెలుగు : బొగ్గు, విద్యుత్​ను​వాడుకున్నందుకు సింగరేణికి ఇవ్వాల్సిన రూ.26 వేల కోట్ల బకాయిలను ప

Read More

భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు .. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.96,870 స్వాధీనం

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు.  ఏసీబీ డీఎ

Read More

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య : జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు

ములుగు/ తాడ్వాయి/ ఏటూరునాగారం/ గ్రేటర్​వరంగల్, వెలుగు: ​ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం హేయమైన చర్య అ

Read More