west bengal
ఈ స్వీట్తో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి
ఆరోగ్య సందేశ్ పేరుతో బెంగాల్ సర్కార్ స్వీట్ తయారీ కోల్కతా: స్వీట్స్ను ఎక్కువగా ఇష్టపడే బెంగాలీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి వార్తను అందించింది. కరో
Read Moreజూలై 31 వరకు లాక్డౌన్ పొడిగించిన బెంగాల్ ప్రభుత్వం
కరోనా కేసుల దృష్ట్యా పశ్చిమబెంగాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కరోనా నేపథ్యలో ఈ రోజు అఖి
Read Moreక్యాన్సర్తో బాధపడుతూ కరోనాపై నెగ్గిన ఐదేళ్ల బాలుడు
కోల్కతా: క్యాన్సర్తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడు కరోనా వైరస్ను జయించడం అందరిలో ధైర్యం నింపుతోంది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్లోని పురాలియా జిల్లాలో జరిగిం
Read Moreకెనాల్ ను శుభ్రం చేస్తుండగా కూలిన మూడంతస్తుల భవనం
కెనాల్ కు పక్కనే నిర్మిస్తున్న ఓ మూడంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో ఇవాళ(శనివార
Read Moreపశ్చిమ బెంగాల్ లో ఆలయాలు తెరుచుకున్నాయి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆలయాలు తెరుకుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన దేవాలయాలు తెరుచుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దైవదర్శనం కోసం
Read Moreపశ్చిమ బెంగాల్ మంత్రికి కరోనా పాజిటివ్
పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్ కరోనా వైరస్ బారినపడ్డారు. వలస కూలీల సమస్యల పరిష్కారం, అంఫాన్ తుఫాన్ సహాయ చర్యల్లో భాగంగా
Read Moreఅమిత్షా, కేంద్రంపై మమత ఫైర్
కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ పొలిటికల్గా దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న దీదీ కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేం
Read Moreపశ్చిమ బెంగాల్ లో అంఫాన్ విలయం.. రూ. లక్ష కోట్లు నష్టం: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ లో అంఫాన్ తుపాన్ పెను విలయం సృష్టించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తన జీవితంలో ఇంతటి విధ్వంసకర ప్రకృతి
Read Moreబెంగాల్ మృతుల కుటుంబాలకు 2 లక్షల సాయం ప్రకటించిన మోడీ
అంఫన్ తుఫాన్ వల్ల పశ్చిమ బెంగాల్ అతలాకుతలమైంది. బెంగాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ప్రధాని మోడీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఏరియల్ సర్వే నిర
Read Moreఅంఫన్ తుఫాన్: ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన
అంఫన్ తుఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ విలవిలలాడుతోంది. తుఫాన్ ధాటికి బెంగాల్లో 80 మంది చనిపోయారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి ప్రధాని న
Read Moreఅంఫాన్ బీభత్సం.. బెంగాల్లో 72 మంది మృతి
అంఫాన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాన్ వల్ల ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 72 మంది చనిపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్య
Read Moreదేశమంతా మీకు అండగా ఉంటుంది
పశ్చిమ బెంగాల్కు మోడీ భరోసా న్యూఢిల్లీ: అంఫాన్ తుపాను సంభవించిన ఈ కష్టకాలంలో దేశమంతా పశ్చిమబెంగాల్కు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ
Read Moreభూ వివాదం.. అన్నదమ్ములను కాల్చి చంపిన కానిస్టేబుల్
ఓ స్థలం వివాదం విషయంలో ఇద్దరు అన్నదమ్ములను తుపాకీతో కాల్చి చంపి కలకలం సృష్టించాడు ఓ కానిస్టేబుల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పరగనాస్ జిల్లాలో జర
Read More