
west bengal
కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించాలి
పశ్చిమబెంగాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్రంలో కరోనా ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులకే పరిమిత
Read Moreకరోనా ఆంక్షల సడలించిన బెంగాల్
కోల్కతా: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. తాజాగా బెంగాల్ సైతం కరోనా నిబంధనల్లో మార్పుచేసింది. నైట్ కర్ఫ్
Read Moreభారత అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ సీఎం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భారతదేశపు మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. ఈ పురస్కారానికి తన పేరు ఎ
Read Moreఅధికారులు చట్టానికి లోబడి పనిచేయడం మరిచిపోయారు
గతంలో గవర్నర్ బంగ్లా ముందు ధర్నాకు కూర్చున్న బెంగాల్ గవర్నర్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులెవరూ చట్టాన్ని పాటించడంలే
Read Moreమరోసారి భగ్గుమన్న బెంగాల్ రాజకీయాలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు
Read Moreబెంగాల్లో గంగాసాగర్ మేళా ప్రారంభం
కోవిడ్ రూల్స్ మధ్య భక్తుల పుణ్య స్నానాలు తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద మేళా కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగాసాగర్ మేళా ప్రారంభమైంది.
Read Moreబెంగాల్ రైలు ప్రమాదం: తొమ్మిదికి చేరిన మృతులు
బెంగాల్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. 36 మందిని రెస్క్యూ చేశారు. వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బెంగ
Read Moreపట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్
బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గౌహతి బికనేర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం 5గంట
Read Moreమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసు
Read Moreఒక్క రోజులో కోటీశ్వరుడైన అంబులెన్స్ డ్రైవర్
అదృష్టం ఆవగింజంతైనా ఉండకపోతే ఏదీ కలిసిరాదంటారు. ఇది అక్షరాల ఓ డ్రైవర్ విషయంలో నిజమైంది. పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్
Read Moreవిశ్లేషణ: కాంగ్రెస్కు చెక్ పెట్టేలా మమత ప్లాన్స్?
ఒకవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. మరోవైపు వచ్చే ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఢిల్
Read Moreఅంత్యక్రియలకు వెళ్తుండగా ఘోరం
కుటుంబంలో మరణించిన ఒకరి అంత్యక్రియలు చేసేందుకు వెళ్తుండగా.. బంధువులను మృత్యువు వెంటాడింది. డెడ్బాడీని స్మశానానికి తీసుకెళ్తున్న వ్యాన్ను ల
Read Moreఇద్దరు స్మగ్లర్లను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్
కూచ్ బెహర్: భారత్, బంగ్లాదేశ్ బార్డర్ వద్ద ఇద్దరు స్మగ్లర్లను బీఎస్ఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. వెస్ట్ బెంగాల్లోని కూచ్ బెహర్ సరిహద్దు
Read More