west bengal

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూ ప్రకంపనలు

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూమి స్వల్పంగా కంపించింది. ఏప్రిల్ 12న ఉదయం 5 గంటల 35 నిమిషాల సమయంలో బీహార్‌లోని అరారియాలో భూ ప్రకంపనలు చోటుచేసుకు

Read More

ఇవన్నీ చూడాలంటే కలింపాంగ్ వెళ్లాల్సిందే

అదొక అందమైన హిల్​ స్టేషన్. కొండల నడుమ దారుల్లో వెళ్తుంటే రంగురంగుల పూలు పలకరిస్తాయి. ఎటు చూసినా పచ్చదనంతో మనసు పరవశించిపోతుంది. సుగంధ ద్రవ్యాల సువాసనల

Read More

బీహార్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలపై ఓవైసీ ఫైర్

శ్రీ రామనవమి సందర్బంగా బీహార్, పశ్చమబెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బెంగాల్, బీహార్ ప్రభుత్వాలపై విపక్

Read More

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ పై మమతా బెనర్జీ ఆగ్రహం 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉద్యోగుల జీతాల విషయంలో రాద్దాంతం చేస్తున్నాయని

Read More

పొత్తులుండవు.. ఒంటరిగా పోరాడతా: మమతా బెనర్జీ

తృణమూల్ కాంగ్రెస్ వచ్చే ఏడాది జాతీయ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఒంటరిగా పోరాడుతుందని పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించా

Read More

ఒంటరిగానే పోటీ : మమతా బెనర్జీ

కోల్‌‌కతా: కాంగ్రెస్​కు బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.

Read More

పశ్చిమ బెంగాల్‌లో 'అడెనో' వైరస్‌ కలకలం

పశ్చిమ బెంగాల్ లో అడెనో వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా పశ్చిమ బెంగాల్లో 24 గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. వారంతా రెండేళ్లలోపు వారే క

Read More

విశ్వభారతీ వర్సిటీ స్థల వివాదానికి రాజకీయ రంగు

పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీ, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్ మధ్య భూవివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హ

Read More

హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆయుర్వేద డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆయుర్వేద డాక్టర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్కి చెందిన మహమ్మద్ షబీర్ అలీ అనే వ్యక్తిన

Read More

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటారు..మరి వేరే రాష్ట్రాల్లో..

ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే  పంటల పండుగ, పెద్దల పండుగ, పశువుల పండుగ. బీడు నేలను  పంటసిరిగా మార్చిన అన్నదాతలక

Read More

పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ మృతి.. మోడీ సంతాపం

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్  నేత కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూశారు.  గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అది

Read More

అంబులెన్స్ కు డబ్బు ల్లేక.. తల్లి శవాన్ని మోసుకెళ్లిండు

జల్ పాయ్​గుడి: పశ్చిమ బెంగాల్ లో దారుణం జరిగింది. అంబులెన్స్ కు డబ్బుల్లేక తల్లి శవాన్ని భుజాలపై మోసుకెళ్లాడో కొడుకు. జల్ పాయ్ గుడి జిల్లాలోని క్రాంతి

Read More

వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ లో హౌరా నుంచి న్యూ జల్పాయ్ గురి వరకు ఈ రైలు ప

Read More