తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో నిజమాబాద్ జిల్లా రెంజల్ మండల తహసీల్దార్ కన్నీరు పెట్టుకున్నారు. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని 309 ఎకరాల వక్ఫ్ భూములను 127 మంది రైతులకు… 40 ఏళ్ల క్రితం ఇనాం ఇచ్చారు. రెండెళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూములన్ని తిరిగి వక్ఫ్ బోర్డుకి చేరాయి. దీంతో ఆగ్రహించిన కందకుర్తి రైతులు… తమకు న్యాయం చేయాలని జిల్లా, డివిజన్ , మండల రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశం తమ పరిధిలో లేదని జిల్లా రెవిన్యూ అధికారులు చెప్తున్నా… రైతులు వినడం లేదు. రెండు రోజులుగా వివిధ రూపాల్లో తహసీల్దార్ అసదుల్లాఖాన్ పై రైతులు ఒత్తిడి పెంచారు. వారికి సమాధానం చెప్పలేక ఎమ్మార్వో కంటతడి పెట్టారు. ఈ భూముల విషయం తేల్చాల్సింది వక్ఫ్ బోర్డేనని , తన పరిధిలో లేదని ఆయన వివరణ ఇచ్చారు.
రైతుల ఒత్తిడి.. కన్నీరు పెట్టుకున్న తహసీల్దార్
- తెలంగాణం
- August 9, 2019
లేటెస్ట్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు