గజ్వేల్ ఆర్డీవో, తోగుట తహసీల్దార్ల కు మరోసారి శిక్ష విధించింది హై కోర్టు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలంటూ గతంలో హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఇప్పటివరకూ పరిహారం అందకపోవడంతో భూ నిర్వాసితులు మరోసారి హై కోర్టును ఆశ్రయించారు. ఐతే కేసు విచారించిన న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు…..సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో విజేందర్ రెడ్డి, కొండపాక తహాసీల్దార్ ప్రభులకి 2 నెలల జైలు శిక్షతో పాటు… 2 వేల జరిమానా కూడా విధించింది.
నష్ట పరిహారం చెల్లించని తహసీల్దార్లకు జైలు శిక్ష
- తెలంగాణం
- August 20, 2019
లేటెస్ట్
- ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్
- ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ
- భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
- షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
- యూపీలో బీజేపీకి ఒక్క సీటే : రాహుల్ గాంధీ
- నిషాద్కు సిల్వర్
- అర్జున్ ఐదో గేమ్ డ్రా
- గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్
- సాత్విక్–చిరాగ్కు థాయ్లాండ్ టైటిల్
- 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు