శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మోడీ, స్టాలిన్ చర్చలు

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మోడీ, స్టాలిన్ చర్చలు

మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో తమిళనాడు సీఎం ఎం కే స్టాలిన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా శ్రీలంకలో  నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై చర్చించారు. తమిళనాడు నుంచి ఆహారం,మందులతోపాటు సహాయ సమాగ్రిని శ్రీలంకకు పంపాలని..ఈ విషయంపై కేంద్రం అనుమతి ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. అంతేకాదు వరద సాయం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా, డీఎంకే ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులకు ఆర్థిక కేటాయింపులపై ప్రధానితో చర్చించారు. 

మరిన్ని వార్తల కోసం

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి

ఈటల లేని పార్టీ తండ్రి లేని కుటుంబంలా మారింది