హైదరాబాద్, వెలుగు: విభజన హామీలను అమలు చేయకుండా ప్రధాని మోదీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హామీల అంశం తేల్చకుండా పర్యటించడం ఇక్కడి ప్రజలను మోసగించడమేనని ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసమే మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు వస్తున్నారని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నీమ్జ్, ఐటీఐఆర్ వంటి విభజన హామీల ఊసే కేంద్రం తీయడం లేదన్నారు.
మోసం చేసేందుకే మోదీ టూర్ : తమ్మినేని వీరభద్రం
- హైదరాబాద్
- September 30, 2023
లేటెస్ట్
- Pakistan Cricket: పాక్ క్రికెట్లో మరో రచ్చ.. PCB చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా
- Ashu Reddy: నా బాడీ సూపర్ డీలక్స్.. అషు రెడ్డి బోల్డ్ లుక్ వైరల్
- అలర్ట్: తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్
- భగ్గుమన్న భానుడు.. మండుతున్న ఎండలు.. బంజారాహిల్స్లో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
- ఇలా ఉన్నారేంట్రా మీరు : అడవికి నిప్పుపెట్టి.. ఘనకార్యంగా రీల్స్
- Suresh Raina: సురేష్ రైనా ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి
- గూగుల్ షాక్: ప్లేస్టోర్లో 20 లక్షలకు పైగా యాప్స్ బ్లాక్
- Prasanna Vadanam OTT : సుహాస్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్..ప్రసన్నవదనం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే!
- తిరుమల శ్రీవారికి ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో ఆదాయం... ఎంతంటే
- తిరుమలలో రెండో రోజు.. కుండపోత వర్షం
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- IPL 2024: అన్నాడంటే జరగాల్సిందే: సన్ రైజర్స్ కప్ కొడుతుందన్న కమ్మిన్స్