టెక్నాలజి

టైప్-సి ఛార్జింగ్తో వస్తున్న కీ ప్యాడ్ మొబైల్.. AI బ్యాటరీ కూడా.. ధర కేవలం 949 రూపాయలే !

చైనీస్ ఫోన్ల తయారీ కంపెనీ itel Mobile సరికొత్త ఫీచర్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. కేవలం 949 రూపాయలకే ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు..

Read More

రూ.299 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే ఎయిర్‌టెల్ కస్టమర్లకు పాపం.. ఎంత కష్టమొచ్చింది..!

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రీఛార్జ్ బిల్లు మరింత పెరగనుంది. ఇన్నాళ్లూ అందుబాటులో ఉంచిన, ఎక్కువ మంది కస్టమర్లు రీఛార్జ్ చేసుకుంటున్న 299 రూపాయల ప

Read More

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది : స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీ డీల్స్‌, డిస్కౌంట్లు !

భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అమెజాన్  'గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026'ను ఆగస్టు 7 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మ

Read More

గూగుల్ ఎర్త్ కొత్త AI ఫీచర్ బ్యాక్ ఫైర్.. 24 గంటల్లోనే వెనక్కు తీసుకున్న గూగుల్

గూగుల్ ప్రవేశ పెట్టిన శాటిలైట్ ఏఐ జనరేషన్ టూల్ ను ప్రవేశ పెట్టిన 24 గంటల్లోనే వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్ ఎర్త్ ను వినియోగించే కస్

Read More

OnePlus N6x స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. ఛార్జింగ్ దిగిపోతుందనే భయమే అక్కర్లేదు.. రేటు రూ. 20 వేల లోపే..!

ప్రముఖ టెక్ కంపెనీ OnePlus తమ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ను మన దేశంలో విడుదల చేసింది. OnePlus N6x వచ్చేసింది. OnePlus N సిరీస్ నుంచి ఇది రెండవ

Read More

సాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!

హైదరాబాద్, వెలుగు: AI అనేది సాఫ్ట్‌‌‌‌వేర్ రంగానికి ఎంత వేగాన్ని ఇస్తుందో, హ్యాకర్లకు కూడా అంతే వేగాన్ని ఇస్తోంది. కాబట్టి డె

Read More

ఫోన్ పే, గూగుల్ పేలో ఇక మన ఫోన్ నెంబర్ కనిపించదు.. కొత్త టెక్నాలజీ దిశగా అడుగులు

ఫోన్ పే, గూగుల్ పేలో ఇకపై మన ఫోన్ నంబర్ కనిపించదు. యూపీఐ ఐడీ, లేదా నంబర్ లోని చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించనున్నాయి. కస్టమర్ల ప్రైవసీ, భద్రతను ద

Read More

గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !

మన దేశంలో నగదు లావాదేవీల విషయంలో మరో విప్లవాత్మక మార్పు రానుంది. త్వరలోనే ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం

Read More

సీజేపీ నిరసనలు.. బిట్ చాట్ యాప్ ను బ్లాక్ చేయమని కేంద్ర ఆదేశం..నోటీసు లీక్ చేసిన జాక్ డోర్సీ

ఢిల్లీ నిరసనల క్రమంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఢిల్లీ జంతర్​మంతర్​ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన కేంద్ర  ప్రభుత్వం.. తాజాగా బ్లూటూత్​ యాప్​

Read More

మారుతి కార్ల ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన కార్ల ధరలు..రెండు నెలల్లో రెండోసారి

మారుతీ సుజుకి కార్ల ధరలు మరోసారి పెంపు రెండు నెలల్లో రెండోసారి ధరల పెంపు  రూ.30 వేల వరకు  ధర పెంపు, ఆగస్టు 1 నుంచి అమలు 

Read More

TCS, HCL, Wipro, Tech Mahindra.. ఈ నాలుగు ఐటీ సంస్థల ఉద్యోగులకు ఈ ముచ్చట తెలుసో.. లేదో..!

ప్రముఖ ఐటీ కంపెనీలు జూన్ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించాయి. ఈ సందర్భంలో ఉద్యోగుల సంఖ్య, నియామకానికి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్

Read More

మొబైల్ యూజర్లకు ముఖ్య గమనిక.. TRAI పెద్ద విషయమే చెప్పిందిగా..!

1600, 140 సిరీస్ల నుంచి వచ్చే కాల్స్పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పష్టత ఇచ్చింది. స్పామ్ డిటెక్షన్ అప్లికేషన్‌లు, కాల్ ఫిల

Read More

మన దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పథకం: 62 వేల కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చేశారు..!

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన పథకం తీసుకొచ్చింది. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం రాబోయే ఐదేళ్లల్లో.. అంటే 2031 సంవత్సరం వర

Read More