బీబీనగర్ ఎయిమ్స్‌కు తెలంగాణ గవర్నర్

బీబీనగర్ ఎయిమ్స్‌కు తెలంగాణ గవర్నర్

నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. బీబీ నగర్ ఎయిమ్స్‌కు గవర్నర్ చేరుకున్నారు. బీబీనగర్‌ పట్టణ సమీపంలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌)కు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. ఈ సందర్భంగాా ఎయిమ్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్‌లో నిర్వహించే 2021-22 ఎంబీబీఎస్‌ బ్యాచ్‌ విద్యార్థుల వైట్‌ కోట్‌ వేడుకల్లో గవర్నర్ పాల్గొననున్నారు. ఉదయం 8.45 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరి ఎయిమ్స్‌కు చేరుకున్నారు తమిళిసై 10.45గంటల నిర్వహించే వైట్‌కోట్‌ వేడుకల్లో ప్రసంగిస్తారు

ఇవి కూడా చదవండి:

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

 

‘డైపర్ కోహ్లీ’కి సచిన్ ట్రెయినింగ్