రేపటి నుంచి రాష్ట్రంలో సీరో సర్వే

రేపటి నుంచి రాష్ట్రంలో సీరో సర్వే

రేపటి నుంచి రాష్ట్రంలో సీరో సర్వే జరపనున్నారు. ICMR-NIN, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సర్వే నిర్వహించనుంది. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ తెలుసుకునేందుకు.. జనరల్ పబ్లిక్, హెల్త్ కేర్ వర్కర్స్ మీద సర్వే జరపనున్నారు. మొత్తం 33జిల్లాల్లో 330 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి శాంపిల్స్ సేకరించనున్నారు. 16 వేల మంది శాంపిల్స్ సేకరించి.. కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ ను గుర్తించనున్నారు.