తెలంగాణం

నేడు, రేపు అసెంబ్లీ

కొత్త మున్సిపల్​ బిల్లు కోసం రెండు రోజులు సెషన్​ అసెంబ్లీ, మండలిలో బిల్లును ప్రవేశపెట్టనున్న సీఎం నేటి ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ రేపు మం

Read More

పెద్దమనుషుల పెన్షన్​ 57 ఏండ్లకే

పెన్షన్​ పైసలు పెంపు.. జూన్​ నుంచే అమలులోకి ఎల్లుండి నుంచి పెన్షనర్లకు ప్రొసీడింగ్స్ పంపిణీ​ ఆ వెంటనే  ఖాతాల్లోకి సొమ్ము బీడీ కార్మికుల పీఎఫ్​ కటాఫ్​

Read More

కొత్త పురపాలక చట్టం బిల్లుకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది. కొత్త పురప

Read More

గుట్కా తినొద్దన్నందుకు ఇంటినుంచి పారిపోయిన కూతురు..

కూతురు గుట్కా తింటుందని తెలిసి  తండ్రి కోప్పడగా… ఇంట్లో నుంచి పారిపోయింది ఆ అమ్మాయి. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. అహ్మదాబాద్ జిల్లాలోని అమ్రావతి చెందిన

Read More

SC విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మందకృష్ణ మాదిగ

ఖమ్మం SC హాస్టల్లో విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ. వెంటనే స్పందన కుటుంబ సభ్యులను ఆదుకోవాలన్నారు. దీనిపై

Read More

అధికారుల నిర్లక్ష్యం: ఒకే నెంబరుతో ఇద్దరికి పట్టా పాస్ పుస్తకాలు

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒకే నెంబరుతో ఇద్దరు రైతులకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చారు… సిద్దిపేట జిల్లా రెవె

Read More

తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు ఇకపై ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. సుప్రీంకోర్టు 100 క

Read More

కాంగ్రెస్ కు షాక్ : BJPలోకి కొండా దంపతులు..?

కాంగ్రెస్ నేతలైన కొండా మురళి, కొండా సురేఖ దంపతులు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న వీరు 2014 ఎన్నికల సమయంలో TRSలో చేరారు. గత అసెంబ

Read More

హరీష్ రావుకు 60 లక్షల చెక్ ను అందించిన కేసీఆర్

సిద్దిపేట్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాయ నిర్మాణం చేపట్టడానికి హరీష్ రావుకు 60 లక్షల రూపాయల చెక్ ను సీఎం కేసీఆర్ అందజేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో  TRSన

Read More

స్వామీజీలు చెప్పారని ప్రభుత్వ బిల్డింగులను కూల్చొద్దు:MP అర్వింద్

ఢిల్లీ: స్వామీజీలు చెప్పారని ప్రభుత్వ బిల్డింగులను సీఎం కేసీఆర్ కూలగొట్టడం సరికాదని అన్నారు బీజేపీ నాయకులు, నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్. మున్సిప

Read More

జిల్లాల్లో పార్టీ ఆఫీసు నిర్మాణానికి రూ.60 లక్షలు : కేసీఆర్

హైదరాబాద్ : దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని పార్టీ నేతలకు తెలిపారు సీఎం కేసీఆర్‌. తెలంగాణభవన్‌లో TRS నేతలతో బుధవారం ఆయన స

Read More

కూరగాయల విత్తనాల ధరలు పెరిగాయి

విత్తన రంగంలో ప్రైవేటు కంపెనీల అధిపత్యం పెరగడంతో కూరగాయల విత్తనాల ధరలకు రెక్కలొచ్చాయి. టమాటా, మిర్చి,బీర, సొర, బొప్పాయి, పండ్ల విత్తనాలు, ఆయిల్ సీడ్స్

Read More

108లోనే మహిళ ప్రసవం

కరీంనగర్ జిల్లా : 108 వాహనంలోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బుధవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. వీణవంక మండలంలో ఘన్ముక్ల గ్రామానికి చెందిన మహ

Read More