తెలంగాణం
డీసీసీ చీఫ్లు.. 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు 36 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మాత్రం పెండింగ్ ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్ చైర్పర్సన్కు అవకాశం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన
Read Moreబీసీలను మోసం చేసేందుకే జీవో 46 : చైర్మన్ జాజుల
కాంగ్రెస్పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల ఫైర్ హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 బీసీ
Read Moreపెండింగ్ బిల్లులు చెల్లించి.. ఎన్నికలు నిర్వహించాలి : జేఏసీ అధ్యక్షుడు యాదయ్య
మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య డిమాండ్ హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్బిల్లులు చెల్లించిన తర
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో నాటు మందు వికటించి వృద్ధురాలు మృతి
మరో ఇద్దరికి అస్వస్థత కందనూలు, వెలుగు: పూర్వం నుంచి నాటు మందు తయారుచేస్తున్న ఓ ఇంట్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పుల కోసం తయారు చేసిన నాటు మ
Read Moreదివ్యాంగుల దినోత్సవానికి 26 లక్షలు..3న జిల్లాలు, నైబర్హుడ్ కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Read Moreపులుల లెక్కింపు వాలంటీర్ల ఎంపికకు 30 వరకు గడువు : ఈలూ సింగ్ మేరు
వన్యప్రాణి ముఖ్య సంరక్షణాధికారి ఈలూ సింగ్ మేరు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణులను లెక్కించేందుకు అవసరమైన వ
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో భూమి కోసం తండ్రిని చంపిండు..వృద్ధుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
ముస్తాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఆగస్టులో జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎకరా
Read Moreఅది ల్యాండ్ లూటింగ్ పాలసీ : హరీశ్ రావు
5 లక్షల కోట్ల భూమిని 5 వేల కోట్లకే కట్టబెట్టే కుట్ర?: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: ఇండస్ట్రీల తరలింపు పేరిట కాంగ్రెస్ సర్కార్ క
Read Moreలేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరుపకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
Read Moreఇయ్యాల పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పుట్టపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. సాయి కుల్వంత్ హాల్&
Read Moreఅగ్రనేతల్లారా..అజ్ఞాతం వీడండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
లొంగిపోతే రక్షణ కల్పిస్తామని హామీ డీజీపీ సమక్షంలో 37 మంది లొంగుబాటు.. అందులో ఆజాద్ సహా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం 25 మంది మహిళ
Read Moreఊరచెరువు బాగు కోసం కదిలిన కాలనీలు..వరంగల్ నగరంలోని గోపాలపూర్ చెరువు పరిరక్షణకు పోరుబాట
ముంపు సమస్య పరిష్కారానికి జేఏసీ ఏర్పాటు ఇటీవల చెరువు కట్ట తెగి మునిగిపోయిన కాలనీలు ఇండ్లు వదిలి వెళ్లిపోయిన జనాలు హనుమకొండ, వెలుగు: &
Read Moreఓటర్ లిస్టులను జాగ్రత్తగా పరిశీలించాలి..కాంగ్రెస్ కార్యకర్తలకు పీసీసీ ఎన్నికల కమిటీ సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని ప్రతి వార్డు ఆఫీసులో కొత్త ఓటర్ లిస్టులను అందుబాటులో ఉంచారని పీసీసీ ఎన్నికల
Read More












