తెలంగాణం

రోజుకు రూ.2 ఖర్చుకే పోస్టల్ ఇన్సూరెన్స్.. రూ.15 లక్షలు కవరేజ్, పూర్తి బెనిఫిట్స్ ఇవే..

Postal Insurance: ఈరోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. వాస్తవానికి ఇది కుటుంబానికి ఒక ముందస్తు ఆర్థిక భద్రతా ప్రణాళి

Read More

లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ ఇస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : గ్రంథాలయ సంస్థ నూతన భవనం, మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటికే రూ.కోటి మంజూరు చేసినట్లు నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

Read More

యువతను రక్షించుకుంటేనే భవిష్యత్తు : పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ ములుగు, వెలుగు: 'యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిష్యత్తు. ప్రభుత్వంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే

Read More

ఇద్దరు కుమారులతో కలిసి అమెరికా వెళ్లిన MLC కవిత

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆమె తన చిన్న కొడుకు ఆర్యను గ్రాడ్యుయేషన్ కోసం కాలేజీలో చేర్పించేందుకు శనివారం (ఆగస్ట్ 16

Read More

రూ.4,100 కోట్లతో గ్రేటర్ వరంగల్లో యూజీడీ పనులు :మంత్రి పొంగులేటి

రెవెన్యూ, ఉమ్మడి వరంగల్ ఇన్​చార్జి మంత్రి పొంగులేటి వరంగల్‍/ ఖిలా​వరంగల్ (మామునూరు)​​, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ అభివృద్ధే లక్ష్యంగ

Read More

ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన : మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన సాగిస్తున్నామని అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య ది

Read More

శ్రావణమాసం చివరి ఆదివారం ( ఆగస్టు 17) .. జాతక దోషాలు తొలగుతాయి..

శ్రావణమాసం (2025)  చివరికొచ్చింది. రేపు ( ఆగస్టు 17) చివరి ఆదివారం.. చాలా పవిత్రమైన రోజని పండితులు చెబుతున్నారు.  ఆ రోజున సూర్యుడిని.. నవ గ్

Read More

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్

మహబూబాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు.

Read More

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణను వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల ప

Read More

నిండు కుండలా పోచారం ప్రాజెక్ట్

10,500 ఎకరాలకు అందనున్న సాగునీరు ఆనందంలో ఆయకట్టు రైతులు లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు  నిండ

Read More

స్టూడెంట్స్ కు భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : స్టూడెంట్స్ కు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  టీచర్లను, భోజన నిర్వాహకులను హ

Read More

సీపీ సునీల్ దత్ కు కేంద్ర ప్రభుత్వ శౌర్యం

ఖమ్మం టౌన్, వెలుగు :  నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్యసాహసాలతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను  ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీ

Read More

జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల పంపిణీ..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్​అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇస్తామని చెప్పిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇచ్చిన మాటను

Read More