తెలంగాణం
సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అడిషనల్ ఎస్పీ రత్నం
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ రత్నం సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సైబర
Read Moreపీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో పీఎంశ్రీ కింద ఎంపి
Read Moreకురుమూర్తిస్వామి..హుండీ ఆదాయం రూ.24.83 లక్షలు
చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తిస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.24.83 లక్షలు వచ్చినట్లు టెంపుల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. కు
Read Moreమదనపల్లిలో కిడ్నీల దందా..మహిళ మృతితో బయటపడ్డ ముఠా గుట్టు
ఏపీలోని మదనపల్లిలో కిడ్నీల దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డబ్బు ఆశ చూపి డోనర్లను, అధిక డబ్బులు వసూలు చేస్తూ పేషెంట్లను మోసం చేస్తూ కోట్లు గడిస్
Read Moreడ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
యాదాద్రి, వెలుగు: జిల్లాను డ్రగ్స్రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు సూచించారు. కలెక్టరేట్లో
Read Moreబాల్యవివాహాలను అరికట్టాలి
కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : బాల్య వివాహాలు, శిశు విక్రయాలను అరికట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో అస్ర అంజుం అధికారులకు సూచించారు. మంగళవారం, కట్టంగూర
Read Moreబస్వాపురం నిర్వాసితులకు పరిహారం అందించాలి : ఎస్.వీరయ్య
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య యాదాద్రి, వెలుగు: బస్వాపురం రిజర్వాయర్పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడంతోపాటు నిర
Read Moreహోటళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీ
ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలో పలు హోటళ్లు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, మిల్క్ పార్లర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు.
Read Moreప్రతి నెలా 100 ఫోన్లు రికవరీ : ఎస్పీ నరసింహ
సూర్యాపేట, వెలుగు: ప్రతి నెలా జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం 102 ఫోన్
Read Moreక్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా/ నల్గొండ అర్బన్, వెలుగు: క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని నల్గొండ కలెక్ట
Read Moreనల్గొండ జిల్లాలో గంజాయి రవాణా కేసులో నలుగురు అరెస్టు
నకిరేకల్, (వెలుగు): గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎస్లో వివరాలు వెల్లడి
Read Moreమౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం
Read Moreఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టపోయి దొంగగా మారిన బీటెక్ యువకుడు
హుజూర్ నగర్, వెలుగు: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంనకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్ లో
Read More












