తెలంగాణం
అమెరికాలో తెలుగు స్టూడెంట్ అనుమానాస్పద మృతి..
అమెరికాలో తెలుగు విద్యా్ర్థి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. టెక్సాస్ లో ఒక అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉండటం కలకలం రేపింది. టెక్సాస్ యూనివర్సిటీలో ఈ
Read Moreఅందెశ్రీ కొత్త ఇల్లు ఇదే.. పూర్తయ్యే లోపే కన్నుమూత !
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఎంతో ఇష్టంతో నిర్మించుకుంటున్న కలల సౌధం పూర్తి కాకముందే చనిపోవడం బాధాకరమైన విషయం. చనిపోయే ముందు రోజు 2025, నవం
Read Moreబ్యాంకు తాళాలు పోగొట్టిన సిబ్బంది.. రోడ్లపైనే కస్టమర్లు
బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడింది. తాళాలు పోయాయని బ్యాంకు తెరవక పోవడంతో.. స
Read Moreమంథని వాసికి క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ అవార్డు
మంథని, వెలుగు: మంథని పట్టణానికి చెందిన నిఖిల్ ఓషివ్ కు క్రియేటివ్ డిజిటల్ మార్కెటర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు దక్కింది. డిజిటల్మార్కెటింగ్రంగంల
Read Moreనవంబర్ 15న ఓదెల దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతం
సుల్తానాబాద్, వెలుగు: ఓదెల శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 15న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన
Read Moreఅందెశ్రీ గీతాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. తెలం
Read Moreఉట్నూర్ లో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్
ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 11న నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కా
Read Moreసిర్పూర్ టీ ఫారెస్ట్ రేంజ్ లో పులి సంచరిస్తోంది.. అలర్ట్గా ఉండాలి
కాగజ్ నగర్, వెలుగు: సిర్పూర్ టీ ఫారెస్ట్ రేంజ్ లోని ఇటికెల పహాడ్ ప్లాంటేషన్లో ఇటీవల పులి సంచారం రెగ్యులర్గా ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అలర్ట్గా
Read Moreరాత్రికి రాత్రే గుడి కట్టిన రాక్షసులు..
జైనథ్లో వెలిసిన లక్ష్మీనారాయణ స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి నల్లరాతి కట్టడాలతో శిల్పకళావైభవం నేటి న
Read Moreశ్రీరాంపూర్లో అమరవీరుల సంస్మరణ సభ
నస్పూర్, వెలుగు: భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం అసమాన త్యాగాలు చేసిన అమర యోధుల, వీరవనితల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఫలాలని సీపీఐ
Read Moreనవంబర్ 19న సింగరేణి భవన్ ముట్టడి : హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
నస్పూర్, వెలుగు: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిథ్యం సంఘాల వైఫల్యం, మేనేజ్మెంట్ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19న హైదరాబాద్లోని సింగరేణి భవన్ను ముట్
Read Moreమావోయిస్టులు కమ్యూనిస్టులతో కలిసి పని చేయాలి : తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు
మహబూబాబాద్, వెలుగు: మావోయిస్టులు జనజీవనస్రవంతిలో కలిసి కమ్యూనిస్టులతో కలసి పనిచేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు
Read Moreహైడ్రా తరహాలో జగిత్యాలలోనూ చర్యలు ఉండాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, హైడ్రా తరహాలో ఇక్కడా చర్యలు ఉండాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డ
Read More












