తెలంగాణం
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ హై అలర్ట్.. అర్థరాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్లు.. సాయంత్రం 7 నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్..
న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం హైదరాబాద్ సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో హై అలర
Read Moreపెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ప్రభుత్వం కీలక నిర్ణయం: 100mg కంటే ఎక్కువ వాడకంపై నిషేధం!
మన దేశంలో నొప్పి నివారణకు ఎక్కువగా వాడే మందుల్లో నిమెసులైడ్(Nimesulide) ఒకటి. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ
Read Moreత్వరలో మరిన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు: మంత్రి వివేక్
హైదరాబాద్: త్వరలో మరిన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంత యువత
Read Moreఈ గంజాయి ఏంటి.. ఇలా ఉంది..? రూ.3 కోట్ల సరుకు దొరికింది.. హైడ్రోపోనిక్ గాంజా అంటే ఏంటంటే..
భువనేశ్వర్ బిజు పట్నాయక్ ఎయిర్ పోర్ట్లో మూడు కోట్లకు పైగా విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ బ్యాగేజ
Read Moreరిటైర్డ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిగా వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా గంగాపురం వెంకట్రెడ్డి ఎన్నికయ్యారు. హైదరా
Read Moreఇంటర్ ‘మ్యాథ్స్’ లో కొత్త లెక్కలు.. సిలబస్, పరీక్షల విధానంలో మార్పులు
వచ్చే ఏడాది నుంచి 60 మార్కులకే పరీక్ష మరో 15 మార్కులు ఇంటర్నల్స్ కు ఎంపీసీ, ఎంఈ
Read Moreయూట్యూబర్ అన్వేష్పై కరాటే కళ్యాణి ఫిర్యాదు.. పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ దేవీ దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై
Read Moreపాపం.. 70 ఏళ్ల వయసులో ఎంత కష్టమొచ్చింది: పురుగుల మందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: మనువళ్లు, మనువరాళ్లతో సరదాగా జీవితం గడపాల్సిన వయస్సులో పురుగుల మందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంల
Read Moreప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్రావు లెటర్
సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్&zwn
Read Moreప్రైమరీ బడులను బలోపేతం చేస్తం : వేం నరేందర్ రెడ్డి
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్
Read Moreరాష్ట్రంలో నేరాలు తగ్గినయ్ : డీజీపీ శివధర్ రెడ్డి
లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్న ఆరోపణల్లో నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి నేరా
Read Moreఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్, జీపీవోపై సస్పెన్షన్ వేటు
పెనుబల్లి, వెలుగు: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేసిన ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల
Read Moreఏసీబీకి చిక్కిన సర్వేయర్.. భూమి కొలత వేసేందుకు రూ. 15 వేలు డిమాండ్
నిర్మల్, వెలుగు: ఓ రైతుకు చెందిన భూమి కొలతలు వేసేందుకు లంచం డిమాండ్ చేసిన నిర్మల్ మండల సర్వేయర్ను ఏసీబీ ఆఫీసర్లు ర
Read More












