తెలంగాణం
Diwali Special : దీపావళి రోజున తులసికి పూజ.. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి..!
హిందువులు...పండుగలకు... పూజలకు.. నమ్మకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పండుగ వచ్చిందంటే చాలు.. ఏ దేవుడిని పూజించాలి.. ఎలా పూజించాలి.. అలా చేయడం వలన
Read Moreనిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య.. చోద్యం చూస్తూ.. సెల్ఫోన్లలో చిత్రీకరించిన జనాలు !
ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్ ప్రకటించిన పోలీసులు అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ ప్రమో
Read Moreముగిసిన నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ చాంపియన్ షిప్
మూడు రోజుల పాటు కొనసాగిన పోటీలు హోరాహోరీగా తలపడిన అథ్లెట్లు పలు రికార్డులు బద్దలుకొట్టిన క్రీడాకారులు హనుమకొండ, వెలుగు:హోరాహోరీగా సాగిన 5వ
Read Moreఅలసత్వం వీడండి.. పనితీరు మార్చుకోకపోతే ఎట్లా ? : అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్ని
Read More‘డీపీడీపీ ’ సవరణ చట్టం ద్వారా.. పారదర్శకతకు పాతర!
భారతదేశంలో అత్యంత విప్లవాత్మక ప్రజాస్వామ్య సాధనంగా ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న ఆర్టీఐ చట్టం, నేడు ఆలస్యం,- నిరాకరణ-, నిరుపయోగం అనే మూడు రూపాల్లో
Read Moreవైన్ షాపులకు స్పందన కరువు.. రెండేండ్ల కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10,734 అప్లికేషన్లు వస్తే.. ఈసారి 6,763 మాత్రమే
కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ దఫా వైన్స్ షాపు టెండర్లకు స్పందన కరువైంది. రెండేళ్ల కింద వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే సగానికి తగ్గాయి. మద
Read Moreతెరుచుకోని షాపులు.. కదలని బస్సులు..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా బీసీ బంద్
డిపోల నుంచి కదలని ఆర్టీసీ బస్సులు... ర్యాలీ నిర్వహించిన వివిధ పార్టీల నాయకులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్&zw
Read Moreబీసీ బంద్కు ప్రధాన పార్టీల అగ్ర నేతలు దూరం
ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీశ్రావు సదర్ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి, ప్రైవేట్ కార్యక్రమాల్లో రాంచందర్ రావు ఇద్దరు ముగ్గురు మంత్రులదీ అదే తీరు
Read Moreగత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నది..మళ్లీ సెంటిమెంట్ రగిల్చిబతకాలని చూస్తున్నరు
పదేండ్లలో దోపిడీ, అవినీతిని వాళ్ల కుటుంబ సభ్యులే బయటపెడుతున్నరు: సీఎం రేవంత్ మళ్లీ సెంటిమెంట్ రగిల్చిబతకాలని చూస్తున్నరు ఎకరాకు కోటి ఆదా
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతం..మూతపడ్డ దుకాణాలు..తిరగని ఆర్టీసీ బస్సులు
బంద్లో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నాయకులు మెదక్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమా
Read Moreఅమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీబిడ్డ మృతి
మంచిర్యాల, వెలుగు: అమెరికాలోని షికాగోలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ, ఆమె కూతురు చనిపో
Read Moreతెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతం..42శాతం కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు
42% కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతోరాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మద్దతుగా కదిలివచ్చిన ప
Read Moreమహిళల ధైర్యం, నిబద్ధతతో రాణించాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మహిళా వర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు బషీర్బాగ్, వెలుగు: మహిళల ధైర్యం, నిబద్ధతతో సమాజాభివృద్ధికి దోహదపడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర
Read More












