
తెలంగాణం
సినీ కార్మికులకు అండగా ఉంటం:మంత్రి వివేక్ వెంకటస్వామి
వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తం: మంత్రి వివేక్ త్వరలోనే ప్రత్యేక సమావేశం అర్హులకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు ఆఫీసు బ
Read Moreగౌరవెల్లి భూసేకరణపై ఫోకస్ ..హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో కాల్వల విస్తరణ
రెండు మండలాల్లో 57 కిలోమీటర్ల మేర కెనాల్స్ ఏర్పాటుకు చర్యలు పరిహారం, కాల్వల పనుల కోసం రూ.25 కోట్లు మంజూరు భూ సేకరణకు ఇప్పటికే గ్రామసభలు పూర్తి
Read Moreప్రభుత్వ భూముల రక్షణకు.. తెలంగాణలో మళ్లీ భూదాన్ బోర్డు
బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం త్వరలోనే చైర్మన్, సభ్యుల నియామకం ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు
Read Moreలంచం డబ్బుతో దొరికితే .. నో బెయిల్ .. ఓన్లీ జైల్
ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులూ జప్తు అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ ముందస్తు బెయిల్కు అవకాశమే లేదు.. 22 మంది అధికారుల
Read Moreబీసీ రిజర్వేషన్లపై.. సర్కారు న్యాయ పోరాటం
ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్ సింఘ్వీతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల సుదీర్ఘ భేటీ రిజర్వేషన్ల అమలులో న్యాయపర చిక్కుల పరిష్కారాలపై మంతనాలు తమ
Read Moreతెలంగాణలో మాకు పోటీలేదు..ప్రతిపక్షం లేదు: మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో తమకు పోటీ లేదు.. ప్రతిపక్షం లేదని అన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కవిత - కేటీఆర్ పంచాయతీ తెగే సరికి పదేళ్లు పడుతుందన్న
Read Moreమత్స్యకారుల పంట పండింది.. లోయర్ మానేరు డ్యాంలో వలకు చిక్కిన భారీ చేప
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో సంతోషం
Read Moreఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో చర్చ
వెనుకబడిన వర్గాల వారికి 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్ట
Read Moreలంకెబిందెల పేరుతో..వ్యాపారికి రూ. 20 లక్షలు టోకరా పెట్టిన కేటుగాళ్లు
ప్రస్తుత డిజిటల్ యుగంలో రకరకాల మోసాలు బయటపడుతున్నాయి.ఈజీ మనీ కోసం జనానికి ఉన్న అత్యాశను ఆసరగా తీసుకుని కూర్చున్న చోటనే కోట్లు కొల్లగొడుతున్నారు
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన.. భద్రాద్రి కొత్తగూడెం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్
ఏసీబీ ఎన్ని దాడులు చేస్తున్నా ఎంత మందిని అరెస్టు చేస్తున్నా అధికారుల తీరు మారటం లేదు. ఏసీబీకి దొరికితే ఉద్యోగం రిస్క్ లో పడుతుందని కూడా ఆలోచించక
Read Moreరాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కరీంనగర్ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. పది మంది ఎమ్మెల్యే సంగతి
Read Moreకొత్త రేషన్ కార్డుకు రూ.400, పహానీకి రూ.2000.. అవినీతికి అడ్డాగా మోత్కూర్ తహసీల్దార్ కార్యాలయం
అవినీతి నిరోధక శాఖ ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మారటం లేదు. చిన్న పనికి కూడా వందలు, వేలల్లో లంచాలు వసూలు చేస్తూ సమాన్యులను ఇబ్బందులకు గ
Read Moreకొత్తగా చేరిన వాళ్లు .. 10 నెలలు పార్టీ కోసం పనిచేయాల్సిందే : మీనాక్షి నటరాజన్
కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరా
Read More