తెలంగాణం

ఇంటికప్పుపై ‘హరిత’ విప్లవం.. పట్టణ ప్రాంతాల్లో టెర్రస్ గార్డెన్‌‌‌‌లకు పెరుగుతున్న ఆదరణ

ఔత్సాహికులకు ప్రతి నెలా శిక్షణ కార్యక్రమాలు రూఫ్ గార్డెన్​ల ఏర్పాటుకూ హార్టికల్చర్ శాఖ సబ్సిడీలు  హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్ జంగిల్&z

Read More

తల్లిని, పిల్లను వేరు చేసినోళ్ల భరతం పడతా..చంద్రుడి లాంటి కేసీఆర్‌‌‌‌కు కొందరు మచ్చ తెచ్చారు: కవిత

సిద్దిపేట రూరల్, వెలుగు: తన కుటుంబంలో గొడవలు పెట్టి తల్లిని, పిల్లను వేరు చేశారని.. కచ్చితంగా వాళ్ల భరతం పడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్స

Read More

నర్సరీ మేళాకు ఫుల్ రష్

హైదరాబాద్, వెలుగు: నెక్లెస్  రోడ్‌‌‌‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న నర్సరీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేశవ్యాప్త

Read More

గంపగుత్తగా రాజీవ్ సృగృహ టవర్ల సేల్.. జవహర్ నగర్లో 47 ఎకరాల్లో 17 టవర్లు.. 2 వేల 856 ఫ్లాట్లు

రూ. 550 కోట్లకు అమ్మేందుకు కార్పొరేషన్ నిర్ణయం  వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్

Read More

జీఎస్టీ రిఫామ్స్ తో పేదలకు బిగ్ రిలీఫ్ : బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

దిండుగల్ (తమిళనాడు):  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులు, పేదలు, మిడిల్ క్లాస్, ఇతర వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించిందని బీజేపీ

Read More

కరెంట్ సమస్యకు చెక్.. రూ. 6.30 కోట్లతో నగరంలో ఇండోర్ సబ్ స్టేషన్

మరో 11 చోట్ల కొత్త సబ్​స్టేషన్లు సరఫరా లోపాలు పసిగట్టేందుకు ఎఫ్​పీఐ ఇండికేటర్లు   యాసంగి నాటికి పనులు పూర్తి చేసేలా ప్లాన్​​ ​ 

Read More

పూల పండుగ షురూ.. వరంగల్ కేంద్రంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

వెయ్యి స్తంభాల గుడి నుంచే సర్కారు సంబురాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూల పండుగ షురూ అయ్యింది. ఓరుగల్లు కేంద్రంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక

Read More

ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మొగుళ్లపల్లి, వెలుగు: పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మొగుళ్లపల్లి మండలంలో పలు గ్రామా

Read More

నిషేధిత భూముల లెక్కలు తీస్తున్నరు.. పాత రికార్డులు సైతం పరిశీలన

ప్రభుత్వ భూములతో పాటు  వివాదాస్పద భూముల లెక్కలు కూడా  సర్వే నెంబర్ల వారీగా వివరాలు త్వరలో సీసీఎల్​ఏకు రిపోర్ట్ యాదాద్రి, వెలుగ

Read More

అనాథాశ్రమానికి జాగా ఇవ్వమంటే.. లంచం అడుగుతున్నరు

గోదావరిఖనిలో అనాథ పిల్లలతో కలిసి ఆశ్రమ నిర్వాహకుడి ఆందోళన గోదావరిఖని, వెలుగు : అనాథ ఆశ్రమ నిర్వహణకు 10 గుంటల భూమి ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్&zwn

Read More

రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి

పరకాల, వెలుగు: రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. ఆదివారం పరకాలలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ

Read More

పేదల పేరుతో పెద్దల కబ్జా.. 300 ఎకరాలను కాపాడిన హైడ్రా.. రూ.15 వేల కోట్ల ప్రభుత్వ స్థలం సేఫ్

రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ గాజుల రామారంలో ఫైనాన్స్​కార్పొరేషన్​ స్థలానికి ఎసరు 300 ఎకరాల్లో లేఅవుట్లు,

Read More

జీఎస్టీ సంస్కరణలతో ఏం నష్టం జరిగింది?..ఆ నష్టమేంటో చెప్పకుండా మాట్లాడవద్దు : మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడడం సరికాదని కేంద్ర మంత్రి బండి సం

Read More