తెలంగాణం
వర్షవాస్ ముగింపు వేడుకలకు రండి..మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆహ్వానించిన బౌద్ధ సంఘం నాయకులు
ఆసిఫాబాద్ వెలుగు: వాంకిడిలో వచ్చే నెల 7న జేత్వాన్ బుద్ధ విగ్రహార్ వేదికగా నిర్వహించే వర్షవాస్ ముగింపు వేడుకలకు రావాలని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి క
Read Moreపైపై మెరుగులు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి.. కోర్ అర్బన్ సిటీలో 3 కేటగిరీలుగా విద్య: సీఎం రేవంత్
ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాల్లోనే ఉండాలి ట్రాఫిక్ కంట్రోల్కు డ్రోన్ పోలీసింగ్.. మోడర్న్ సిగ్నల్ వ్యవస్థ డ్రైనేజీ, మ్యాన్&zw
Read Moreటీజీపీఎస్సీకి మరో ముగ్గురు సభ్యులు..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
మొత్తం ఆరుకు చేరిన మెంబర్ల సంఖ్య హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కు మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వ
Read Moreపబ్లిక్ హెల్త్ను రిస్క్లో పెట్టొద్దు..ఇండస్ట్రీల మేనేజ్మెంట్లకు ఎంపీ వంశీకృష్ణ సూచన
రామగుండంలో కాలుష్యం పెరిగిపోయిందని ఆందోళన ముంబైలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీటింగ్లో పాల్గొన్న ఎంపీ గోదావరిఖని, వెలుగు: పబ్లిక
Read Moreవ్యవసాయ అభివృద్ధికి సూచనలివ్వండి : రైతు కమిషన్
ప్రొఫెసర్ హరగోపాల్, నర్సింహారెడ్డికి రైతు కమిషన్ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రొఫెసర్ హరగోపాల్, వ్యవసా య ఆర్
Read Moreఉపాధి పథకం కింద 563 కోట్లు మంజూరు
జిల్లాలకు నిధుల కేటాయింపు, బిల్లుల సమర్పణకు సర్క్యులర్ జారీ హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ కోసం రాష్ట్ర ప్
Read Moreనేషనల్ హైవేల కోసం అక్టోబర్ చివరికల్లా భూసేకరణ : సీఎం రేవంత్
పరిహారం పంపిణీలోనూ జాప్యం జరగొద్దు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అలసత్వం వహించే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరిక
Read Moreకారు ఢీకొని బావ, మరదలు మృతి ..మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో ప్రమాదం
బాలానగర్, వెలుగు : ఓ కారు అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న బావామరదలు చనిపోయారు. ఈ
Read Moreయూరియా కోసం రైతుల ధర్నా..వరంగల్ జిల్లా నెక్కొండలో ఆందోళన
నెక్కొండ, వెలుగు : సరిపడా యూరియా ఇవ్వాలంటూ వరంగల్జిల్లా నెక్కొండ పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ ఎదుట
Read Moreకమీషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టింది.. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు: మంత్రి వివేక్
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా ఇస్తున్నం కమీషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టింది బ
Read Moreమా సమస్యలను పరిష్కరించండి ...ప్రభుత్వానికి పల్లె దవాఖాన వైద్యుల వినతి
బషీర్బాగ్, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని పల్లె దవాఖాన వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం హ
Read Moreవృద్ధుల కోసం డే కేర్ సెంటర్..కామారెడ్డి జిల్లా కేంద్రంలో వచ్చే నెలలో ఏర్పాటు
నిర్వహణ కోసం ఇప్పటికే ఎన్జీవో ఎంపిక సెంటర్లో ఆట వస్తువులు, బుక్స్ కామారెడ్డి, వెలుగు : వృద్ధులు ఒంటరితనాన్ని అ
Read Moreకలెక్టర్ మాటా చెల్లలేదు..!వరంగల్ జిల్లా రాయపర్తి మండల 200 మంది రైతుల ఆవేదన
పొలాల బాట కోసం కలెక్టర్కు గోస చెప్పుకున్న రైతులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్ సత్యశారద బండ్ల దారి ఉందని తేల్చి వదిలేసిన ఆఫీసర్లు&
Read More












