తెలంగాణం
కరీంనగర్ జిల్లాలో వైన్స్లో చోరీ.. ఎవిడెన్స్ లేకుండా వీళ్లు చేసిన ప్లాన్కు నోరెళ్లబెట్టాల్సిందే
కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాప్ లో జరిగిన చోరీ చర్చనీయాంశం అయ్యింది. దుండగులు మందు బాటిళ్ల కోసం చేసిన పని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు స్థానికులు. వైన్స్
Read Moreతెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు..? కేంద్రంతో కొట్లాడాల్సిందే: కేటీఆర్
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనిపై ఎవరూ మాట్లాడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు
Read Moreహైదరాబాద్ లో భారీగా ఐపీఎల్ బెట్టింగ్.. ఇద్దరు అరెస్ట్..
ఐపీఎల్ సీజన్ 18 మొదలైంది.. క్రికెట్ సందడితో పాటు బెట్టింగ్ హడావిడి కూడా మొదలైంది. ఐపీఎల్ చుట్టూ లక్షల కోట్లలో వ్యాపారం జరుగుతుంటే మరో పక్క అదే రేంజ్ ల
Read Moreహైకోర్టుకు చేరిన టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం.. పరీక్షలు రాసేందుకు అనుమతి కోరుతూ విద్యార్ధిని పిటిషన్..
నల్గొండ జిల్లాలో కలకలం రేపిన టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. పేపర్ లీక్ ఘటనలో డీబార్ అయిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి పరీక్షలు రాసేందుక
Read Moreబిల్లిరావు నుంచి గచ్చిబౌలి భూమిని కేసీఆర్ సర్కార్ ఎందుకు తీసుకోలేదు: రేవంత్
తెలంగాణ ప్రతిష్టను దిగజార్చాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్
Read Moreస్కిల్స్ లేకపోవడం వల్లే.. ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం లేదు: సీఎం రేవంత్
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘ఈ విద్యా విధానం కొంత ఆందోళ
Read Moreరేవంత్ విద్యా కిట్ తీసుకురావాలి: ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి
మారుతున్న విద్యా వ్యవస్థ తీరుకు అనుగుణంగా ‘రేవంత్ విద్యా కిట్’ పేరుతో షూస్, టై, బెల్ట్.. ఇలా 16 అంశాలతో కూడిన కిట్ ను రాష్ట్రంలోని స్టూడెం
Read Moreకొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి.. తినేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏది..
ఉగాది రోజు కచ్చితంగా హిందువులందరూ ఉగాది పచ్చడి తింటారు. అది తినకుండా మంచినీళ్లు కూడా తాగరు. అయితే గుళ్లో తీర్థం తీసుకుంటున్నప్పుడు అ
Read Moreఇంటర్ విద్య వ్యాపారమైంది: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
రాష్ట్రంలో ఇంటర్ విద్య వ్యాపారంగా మారిందని, ర్యాంకుల మాయలో పడి పేరెంట్స్ లక్షల రూపాయలు ధారపోస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో
Read Moreప్రకటనల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ : పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికే రూ.564 కోట్లు ఖర్చు: మంత్రి పొంగులేటి సొంత పత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు టారిఫ్ల ద్వారా దోచిపెట్టిన్రు
Read Moreపాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నయ్..సీబీఐతో విచారణ చేపట్టాలి: క్రైస్తవ సంఘాలు
బషీర్బాగ్, వెలుగు: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయని.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐతో విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాలు, పాస్టర్
Read Moreగోదావరిఖనిలో గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్ మృతి
గోదావరిఖని, వెలుగు: గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్ చనిపోయ
Read Moreశిథిలాల కింద చిక్కుకున్నది ఇద్దరా... నలుగురా.?
భద్రాచలం లో కూలిన జి ప్లస్ ఫైవ్ శ్రీపతి నిలయం భవనం దగ్గర సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి బయటకు తీసిన మేస్త్రీ కామేష్ హాస్ప
Read More












