తెలంగాణం
బైక్ రేసర్ పొగరు.. హైదరాబాద్ నడిరోడ్డుపైనే కానిస్టేబుల్ను బీర్ సీసాతో కొట్టాడు
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్ రేసర్ వీరంగం సృష్టించాడు. వేగం దూసుకెళ్లి ఓ కారును ఢీకొట్టడమే కాకుండా.. అడ్డు వచ్చిన పోలీస్ కాని
Read Moreబెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్
బెట్టింగ్ యాప్స్ పై యూట్యూబర్ అన్వేష్ స్టార్ట్ చేసిన పోరాటం జాతీయస్థాయిలో సంచలనం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే పలువురు యూట్యూ
Read Moreనాకు హోంశాఖ అంటే ఇష్టం..కేబినెట్ విస్తరణపై రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు
మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తదనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తనకు హోంశాఖ అం
Read Moreక్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి : అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్
భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి/ కామేపల్లి/ జూలూరుపాడు, వెలుగు : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్కలెక్టర్
Read Moreనేను మిమ్మల్ని అనలేదు.. సునీత వ్యాఖ్యలకు స్పీకర్ వివరణ..అసలేం జరిగిందంటే..?
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరణ ఇచ్చారు. సునీతా లక్ష్మారెడ్డి అంటే తనకు గౌరవమని.. మహి
Read MoreUgadi 2025: కొత్త సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం.. రాజు ఎవరు .. ఎలా ఉండబోతోంది..
నూతన తెలుగు సంవత్సరం విశ్వావశు నామ సంవత్సరం మార్చి 30 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు. జ్
Read Moreట్రైబల్ మ్యూజియం పనులు స్పీడప్ చేయాలి : పీవో బి రాహుల్
భద్రాచలం, వెలుగు: ట్రైబల్ మ్యూజియం పనులను స్పీడప్ చేయాలని ఐటీడీఏ పీవో బి రాహుల్ ఆదేశించారు. సోమవారం ట్రైబల్ మ్యూజియంలో జరుగుతున్న పనులను పరిశీలించ
Read Moreసత్యంపేటలో 20 రోజులుగా తాగు నీళ్లు బంద్
ములకలపల్లి, వెలుగు : మండలంలోని మాదారం గ్రామపంచాయతీ సత్యంపేట గ్రామంలో 20 రోజులుగా తాగు నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని డై
Read Moreజగిత్యాలలో స్తంభించిన సీసీ కెమెరాలు..ముగ్గురు బల్దియా ఎలక్ట్రికల్ సిబ్బందిపై కేసు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రంలోని తీన్ఖని ఏ
Read Moreజిల్లాలో లక్ష ఎకరాలకు పెరిగిన వరి సాగు : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ, వెలుగు : ఏఎంఆర్పీ ఉదయ సముద్రం ద్వారా సాగునీరు అందించడంతో ఈ ఏడాది లక్ష ఎకరాలకు వరి సాగు పెరిగిం
Read Moreగ్రీవెన్స్ అప్లికేషన్లు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్&z
Read Moreజిల్లా మత్స్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలి
సూర్యాపేట, వెలుగు : అక్రమంగా ఫిషింగ్ రైట్స్ ఇచ్చిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగుల్ నాయక్ ను వెంటనే సస్పెండ్ చేయాలని రాయినిగూడెం చెందిన మత్స్
Read More












