తెలంగాణం
తుమ్మిడిహెట్టి, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీలు కట్టి తీరుతం : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
గోదావరిలో 968 టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తం: ఉత్తమ్ కాళేశ్వరంతో లక్ష కోట్లు
Read Moreచరిత్రను వక్రీకరించొద్దు
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన 'హరిహర వీరమల్లు' చిత్రం చరిత్ర ఆధారంగా రూపుదిద్దినదిగా ప్రకటించబడింది. పవన్ కల్యాణ్ ప్రధాన ప
Read Moreసామాన్యుల జీవితాల్లో వెలుగు రేఖ 'గృహజ్యోతి'
51 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు. పేదల పక్షాన ప్రభుత్వం 14 నెలల్లో రూ.2,479 కోట్లు చెల్లించింది. ప్రతి కుటుంబానికి ఏటా సగటున రూ.9,000 మ
Read Moreసమాజంపై తల్లిదండ్రుల నిర్లక్ష్య ప్రభావం
ఒక టీనేజర్ రాత్రంతా పబ్లో గడిపి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు పబ్ నుంచి ఇంటికి వస్తాడు. ఒక పిల్లవాడు తన తాతగారి తలుపు గట్టిగా త
Read Moreసవాలుగా మారిన అక్రమ వలసలు
అక్రమ వలస అంటే ఆ దేశ వలస చట్టాలను ఉల్లంఘించి ప్రజలు ఒక దేశంలోకి వలస వెళ్లడం లేదా చట్టబద్ధమైన హక్కు లేకుండా ఆ దేశంలో నిరంతరం నివసించడం. ఇది పేదల నుంచి
Read Moreఅనుమానాస్పదంగా మహిళ మృతి ..కల్తీ కల్లే కారణమని బంధువుల ఆందోళన
కొల్లాపూర్, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ చనిపోయింది. మహిళ మృతికి కల్తీ కల్లు తాగడమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నాగర్&
Read Moreవిజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవం
1,191 మంది విద్యార్థులకు పట్టాలు హైదరాబాద్, వెలుగు:ఏపీ గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ వర్సిటీలో ఆదివారం స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆన
Read Moreఓబీసీ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్
ఈ నెల 7న జరిగే ప్రోగ్రాంలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలి: జాజుల హైదరాబాద్, వెలుగు: గోవాలో ఈ నెల 7న జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభల్లో భవిష్
Read Moreసైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తనిఖీలు... మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన
రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య సేవల తనిఖీలు రామాయంపేట, వెలుగు: వైద్యం ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి
Read Moreవరద నీరు ఒడిసిపట్టే స్పాంజ్ పార్కులు..మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏర్పాటు
గ్రౌండ్ వాటర్ పెంచేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చెన్నై, అహ్మదాబాద్లో విజయవంతం అక్కడికి వెళ్లి అధ్యయనం చేసిన అధికారులు హైదరాబాద
Read Moreకాంబోడియా నుంచి సైబర్ నేరాలకు ప్లాన్ ..మంచిర్యాల జిల్లాలో పట్టుబడిన నేరగాళ్లు
లోకేషన్ జన్నారంలో.. కాల్స్ కాంబోడియా నుంచి.. మంచిర్యాల జిల్లాలో పట్టుబడిన సైబర్&zwn
Read Moreపీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెన్నయ్య
హైదరాబాద్, వెలుగు: ప్రోగెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (పీఆర్టీయూటీ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎం. చెన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బి
Read Moreనీట్ ఎగ్జామ్ కోసం కేరళ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన స్టూడెంట్స్..
సుజాతనగర్, వెలుగు: కేరళలో జరగాల్సిన నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆదివారం తెలంగాణలో జరిగింది. వైద్య విద్యలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే నీట్ ఎంట్రన్
Read More













