తెలంగాణం
చివరి ఆయకట్టు దాకా సాగునీరందించాలి
హనుమకొండసిటీ, వెలుగు: చివరి ఆయకట్టుదాకా సాగు నీరిందించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం వ్యవసాయశాఖ మంత్రి తు
Read Moreరామాయంపేటలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే రోహిత్ రావు
పాపన్నపేటలో స్కిల్ యూనివర్సిటీ ఎమ్మెల్యే రోహిత్ రావ్ పాపన్నపేట, వెలుగు: మెదక్ నియోజకవర్గం రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ న్కూల
Read Moreఇంగ్లిష్, కంప్యూటర్ జ్ఞానం ఉండాలి : జగదీశ్ రెడ్డి
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట, వెలుగు: కంప్యూటర్ పరిజ్ఞానంతో మెరుగైన జీవితాన్ని పొందవచ్చని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్
Read Moreబ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండ నగరంలోని 57వ డివిజన్ కుడా కాలనీలో రూ.19 లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ర
Read Moreయాదగిరిగుట్టపై పొలిటికల్ డ్రామా.. ఆలయ ఈవోతో డీసీసీబీ మాజీ చైర్మన్ వాగ్వాదం
సీఎం రేవంత్రెడ్డిపై ఆరోపణలు ఆలయాన్ని కేసీఆర్ కట్టారంటూ దురుసు ప్రవర్తన యాదగిరిగుట్ట, వెలుగు: ఆధ్యాత్మికతకు నిలయమైన
Read Moreమార్చి 11న ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన
ములుగు/ తాడ్వాయి, వెలుగు : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన తాడ్వాయి మండలం కొండపర్తిలో పర్య
Read Moreప్రతీ గ్రామానికి రోడ్డు వేస్తున్నాం : కుంభం అనిల్కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, వెలుగు: తాము అభివృద్ధి చేసి, చూపిస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి అన్నారు. పోచంపల్లి మండలంలోని
Read Moreప్రజావాణికి 196 ఫిర్యాదులు
నిజామాబాద్ జిల్లాలో 95, కామారెడ్డి జిల్లాలో 101 నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, వెలుగు : నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం జరిగిన
Read Moreతప్పులు చేస్తే సహించేది లేదు : వెంకటరమణరెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి కామారెడ్డి, వెలుగు : అధికారులు, సిబ్బంది తప్పులు చెయొద్దని, చేస్తే సహించే ప్రసక్తే లేదని కామారెడ్డి
Read Moreఅర్హులకే ఇందిరమ్మ ఇండ్లు : పోచారం శ్రీనివాస్రెడ్డి
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి భూమి పూజ చేశారు. అర్హులందరికీ
Read Moreపసుపు ధరను తగ్గిస్తుండ్రు
ఆర్మూర్, వెలుగు : వ్యాపారులు సిండికేట్గా మారి పసుపు ధరను తగ్గిస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్, రాష్ట్ర క
Read Moreలిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్.. సిరిసిల్లలో పోలీస్ కమాండెంట్ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ కమాండెంట్ మృతి చెందాడు.లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా కిందపడిపోవడంతో
Read Moreసోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు నిధులు మంజూరు
చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణానికి ఎమ్మెల్యే వివే
Read More












