తెలంగాణం
ఏఐటీయూసీ కృషితోనే గనుల జీవితకాలం పెంపు : రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య
నస్పూర్, వెలుగు: ఏఐటీయూసీ కృషి ఫలితంగానే భూగర్భ గనుల జీవితకాలాన్ని పెంచారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం శ్రీరాం
Read Moreరాజ్యాంగ హక్కుల సాధన సభను సక్సెస్ చేయాలి : డాక్టర్ బెంజిమెన్
జన్నారం, వెలుగు: జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించే రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు స్టేట్ జాయింట్ సెక్ర
Read Moreబంజారాల సమస్యలను పరిష్కరించండి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, బంజారా భారత్ ఆల్ ఇండియా మహా సేవా సంఘ్
Read Moreనవంబర్ 21న మంచిర్యాల జిల్లాలో మినీ జాబ్ మేళా
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం ఐటీఐ ఆవరణలోని మోడల్ కెరీర్ సెంటర్ లో ఈ నెల 21న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీ
Read Moreబలహీనవర్గాలకు అండగా కాంగ్రెస్ : విప్ఆది శ్రీనివాస్
వేములవాడ/కోనరావుపేట, వెలుగు: బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్అన్నారు. బుధవారం వేములవ
Read Moreప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రతి మహిళకు చీరలు అందేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పర్యవేక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇందిరమ్మ చ
Read Moreకరీంనగర్ సిటీలో ఫ్రీ హెల్త్ క్యాంపు : డాక్టర్ తాటిపాముల సురేశ్కుమార్
కరీంనగర్ టౌన్, వెలుగు: వరల్డ్ పైల్స్ డే సందర్భంగా గురువారం సిటీలోని పైల్స్ అండ్ మోర్ క్లినిక్ హాస్పిటల్&zwnj
Read Moreమత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీ
Read Moreయువతలో టెక్నికల్ స్కిల్స్ పెంచుతున్నం: ఐటీ మంత్రి శ్రీధర్బాబు వెల్లడి
గచ్చిబౌలి, వెలుగు: టెక్నాలజీకి అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గచ్చిబ
Read Moreపీఎం శ్రీనిధి ఫండ్స్ గోల్ మాల్.. కౌడిపల్లి జెడ్పీ స్కూల్ హెచ్ఎంను నిలదీసిన గ్రామస్తులు
కౌడిపల్లి, వెలుగు: పీఎం శ్రీ స్కీమ్ నిధుల దుర్వినియోగంపై మెదక్ జిల్లా కౌడిపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్హెచ్ఎం లలితా దేవిని బుధవారం స్థానికులు ని
Read Moreకొత్త రకం తేజ మిర్చి.. క్వింటా రూ. 15 వేలకు అమ్మిన రైతు !
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం కొత్త రకం తేజ మిర్చి వచ్చింది. జిల్లాలోని కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రైతు బానోతు ర
Read Moreటెట్ సిలబస్పై రివ్యూ కమిటీ!..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) సిలబస్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ పునరాలోచనలో పడింది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్తో సిలబ
Read Moreగ్రేడ్-1 జీపీ సెక్రటరీలకు ప్రమోషన్లు..పీఆర్, ఆర్డీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులు 2018 కంటే ముందు ప్రమోషన్ పొందినవారికి10 శాతం కోటా కింద సూపరింటెండెంట్లుగా పదోన్నతి
Read More












