
తెలంగాణం
హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు ఆలోచన లేదు..ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర విద్య
Read Moreనాట్రేడమ్ వర్సిటీతో పీయూ ఎంఓయూ
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ అమెరికా లోని గ్లోబల్ సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది హోల్ చైల్డ్, నాట్రే డామ్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదు
Read Moreహాస్టళ్లలో మెనూ ప్రకారం ఫుడ్ అందించాలి..హాస్టల్ వార్డెన్లను ఆదేశించిన కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: హాస్టల్లోని స్టూడెంట్లకు మెనూ ప్రకారం ఫుడ్ క్వాలిటీగా అందించాలని కలెక్టర్ సంతోష్ వార్డెన్లను ఆదేశించారు. సోమవారం గద్వాల టౌ
Read Moreవన మహోత్సవం టార్గెట్ కంప్లీట్ చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడంతోనే సరిపోదని, వాటిని వృక్షాలుగా పెరిగేలా సంరక్షించాల్సిన బాద్యత తీసుకోవ
Read Moreబీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో సీట్ల అలాట్మెంట్
హైదరాబాద్, వెలుగు: బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. కన్వీనర్ కోటా కింద మొత్
Read Moreమహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వీహబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని స్వయం
Read Moreకాళేశ్వరం గూడుపుఠానీపై.. కవిత ఎందుకు ఫిర్యాదు చేయలే: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.665 పేజీల కమ
Read Moreబీసీ రిజర్వేషన్లకు బీజేపీయే అడ్డంకి : తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
హనుమకొండసిటీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు బీజేపీయే ప్రధాన అడ్డంకి అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం హనుమకొం
Read Moreరోడ్లు నిర్మించాలని సీపీఎం ఆందోళన
వెంకటాపురం, వెలుగు: ఇసుక లారీల వల్ల శిథిలమైన రోడ్లను నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో రాస్తా రోకో చేశారు. మండల పరిధిలోని రామచంద్రాపురం అలుబాక, ఎదిర, వెం
Read Moreపాలకుర్తి ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని
తొర్రూరు, వెలుగు: పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని అన్నారు. సోమవారం తొర్రూరు మండలం చెర్లపాలెం అ
Read Moreవిద్యారంగానికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, వెలుగు : రాష్ట్ర సర్కారు విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్టేషన్ఘన్
Read Moreకవిత దీక్ష కొనసాగింపునకు హైకోర్టు నిరాకరణ
పోలీసుల వాదనలు వినకుండా పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించబోమని వెల్లడి విచారణ వచ్చే వారానికి వాయిదా
Read Moreనకిలీ ఎరువులను అరికట్టాలి : రైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి
కొమురవెల్లి, వెలుగు: నకిలీ ఎరువుల దందాను అరికట్టాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి కోరారు. సోమవారం కొమురవెల్లిలోని రైతు సంఘం సమా
Read More