తెలంగాణం
సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
లోక్ సభ ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీల కార్లు కూడా తనిఖీలు చేస్తున్నారు. లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డ
Read Moreఅలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మే 5న శంషాబాద్ బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్, రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో ట్
Read Moreరైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
పాలమూరులోని కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోపు2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసి పాలమూరు ప్రజల రుణం తీ
Read Moreడీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లోని కొత్తకోటలో రేవంత్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
Read Moreనిప్పుల కుంపటి : తెలంగాణ భగభగ.. జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు
తెలంగాణ మండిపోయింది.. సూర్యుడు భగభగతో అల్లాడిపోయారు జనం.. ఆకాశం నుంచి ఎండ కాస్తుందా లేక నిప్పులు పడుతున్నాయా అన్నట్లు వణికిపోయారు. 46.8 డిగ్రీలు ఉష్ణో
Read Moreహరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ
ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రులు .సత్యవతి రాథోడ్, రేడ్యా నాయక్ ప్రధాన అనుచరుడు డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడ
Read Moreగాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
మోదీ పదేండ్ల పాలనపై రేవంత్ మార్క్ ప్రచారం గుడ్డుపైనే పార్టీల మధ్య మాటల తూటాలు ప్రజలను ఆకర్షిస్తున్న టాయ్ ఎగ్ ప్రతి సభలో
Read Moreబతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
ఆత్మకూరు: అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డును భూమిలో పాతిపెట్టి చంపాలని చూశారు. దీనిని ఓ లారీ డ్రైవర్ గమనించి, స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శిశువు ప్రాణాల
Read Moreవిషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..
మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. క్వారీలో పడి యువకుడు మృతి చెందాడు. వివారాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రషర్ క్వారీలో పడ
Read Moreఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి. ఎన్నికలు అయి
Read Moreబీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయి : కొండా సురేఖ
బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండని కోరారు. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధ
Read Moreబండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల విలువైన ఇల్లు కబ్జా
Read Moreమోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు : పొంగులేటి
మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం మార్చాలనే బీజేపీని దానికి తొత్తుగా ఉన్న బీఅ
Read More












