తెలంగాణం
రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ పైనే ఉన్నయ్: కేసీఆర్
త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్ లో ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. &nbs
Read Moreపంజాగుట్టలో కారు బీభత్సం..డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు
పంజాగుట్టలో కారు బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి కారు నడుపుతూ భయాందోళనకు గురి చేశాడు. అడ్డు వచ్చిన వారిని ఢీకొడుతూ కారు డ్రైవ్
Read Moreమారేడ్ పల్లిలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన స్విఫ్ట్ కారు
హైదరాబాద్:మారేడు పల్లిలో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘ
Read Moreదేశ చరిత్రలోనే...ఒకే గ్రామానికి రెండు పద్మ అవార్డులు
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వీరిలో బుర్రవీణ వాయిద్య కారుడు
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా ఫ్యామిలీపై భూ కబ్జా కేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయ్యింది. పీర్జాదిగూడకు చెందిన రాధిక ఫిర్యాదు మేరకు తప్పుడు పత్రాలతో భూమిని
Read Moreగణతంత్ర వేడుకల్లో అపశృతి.. కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి
ములుగు : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం వద్ద ఎస్సీ కాలనీకి చెందిన బోడ అంజిత్ (28), విజయ్ (25
Read Moreత్వరలో ఆర్టీసీలో రిక్రూట్ మెంట్.. 813 మందికి కారుణ్య నియామకాలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్: త్వరలో ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ చేపడతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మ
Read Moreకానిస్టేబుల్ పై పోక్సో కేసు.. స్టేషన్ నుంచి నిందితుడు పరార్
నిజామాబాద్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహేశ్ పై పోక్సో కేసు రిజిస్టర్ అయింది. విచారణ కోసం అదుపులో తీసుకోగా ఇవా
Read Moreకరీంనగర్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం:బండి సంజయ్
తెలంగాణలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. జనవరి 28 అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెల్లడిం
Read Moreఅసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం పెట్టండి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటుకు బీసీలంతా ఏకం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన భ
Read Moreబీజేపీకి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేదు
ప్రజల కోసమే రాహుల్ గాంధీ యాత్ర ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్: నెహ్రూ,రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణల వల్లనే ఇవాళ మనం సుఖంగా
Read Moreఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి: హరీశ్రావు
ప్రతిపక్షాలను బద్నాం చేయడంపైనే కాంగ్రెస్ దృష్టి సారించిందని మాజీ మంత్రి హరీష రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే.. ఎన్నో
Read Moreఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్, బీజేపీ బండారం బయటపడింది
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వేర్వేరుగా ఢిల్లీలో ఏం మతలబు జరిగిందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ హైదరాబాద్:కాంగ్రెస్, బీజేపీలది ఫె
Read More












