
తెలంగాణం
ఈ నెల 15 నుంచి రెండో విడత గొర్రెల కొనుగోళ్లకు నిర్ణయం
నల్గొండ, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణీకి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండో విడత కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులను క్ష
Read Moreపనికిరాని పరికరాలు.. కనిపించని సౌలత్లు.. అధ్వానంగా మారిన గ్రేటర్ వరంగల్ పార్కులు
హనుమకొండ, వెలుగు : ఎండ తీవ్రత పెరుగుతుండడంతో చెట్ల కింద సేదదీరేందుకు, సాయంత్రం వేళల్లో పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు పార్కులకు వెళ్తున్న గ్రేటర్&zw
Read Moreనిర్మించి.. వదిలేసిన్రు.. రూ.కోటితో కట్టినా ప్రారంభించలేదు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలో రూ.కోటి వెచ్చించి నిర్మించిన బిల్డింగ్ ప్రారంభించక ముందే శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడది అసాంఘిక క
Read Moreఆరేళ్లయినా మండలాఫీసులు కిరాయి ఇండ్లలోనే.. సౌలతులు లేక సఫర్ అవుతున్న జనాలు
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా వాటికి సొంత ఆఫీసు భవనాలు ఇప్పటికీ లేవు. కొన్నింటికి శంకుస్థాపనలు చేసి వదిలేశా
Read Moreకోయిల్సాగర్ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టని సర్కార్
మహబూబ్నగర్, వెలుగు: కోయిల్సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వలు, స్ట్రక్చర్ల పనులు ఏడియాడనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు
Read Moreప్రజలపై ప్రేమ ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
బీజేపీలో వారసత్వ పాలన లేదా: సబితా ఇంద్రారెడ్డి ఎల్బీ నగర్, వెలుగు : దేశ ప్రజలపై ప్రధాని మోడీకి ప్రేమ ఉంటే వెంటనే పెట్రోల్, డీజిల
Read Moreమూసీ నది బ్యూటి ఫికేషన్ జరగట్లే.. మొదలుపెట్టిన కొన్నాళ్లకే ఆగిన పనులు
హైదరాబాద్, వెలుగు: మూసీ బ్యూటిఫికేషన్ పనులు జరగట్లేదు. ఆక్రమణలను తొలగించి, కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదిని ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప
Read Moreఆయిల్ పోసి డబుల్ ఇంజన్ సర్కార్ ను నడిపిస్తుర్రు : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. హైదరాబాద్లో సభ పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం
Read Moreసీఎంఆర్.. గోల్ మాల్.. రూ.77 కోట్ల బియ్యం పక్కదారి
మెదక్ (శివ్వంపేట), వెలుగు: మెదక్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. దాదాపు రూ.77 కోట్ల బియ్యం పక్కదారి
Read Moreనిర్మల్ - ఖానాపూర్ హైవేలో 7 ఎనిమల్ అండర్ పాస్లు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి నిర్మిస్తున్న ఎన్హెచ్ 61లో ఏడు అండర్పాస్లు రానున్నాయి. హైవేపై అటవీ జంతువుల ప్రమాదాలను నివారించే
Read Moreశంషాబాద్లో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా తన విమాన సర్వీస్ లను రద్దు చేసింది. ఈ విషయం తెలియక ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. అధికారు
Read Moreఏప్రిల్ 10న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో ఏప్రిల్ 10వ తేదీన విచారణ జరగనుంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం ర
Read Moreధర్మపురిలో టెన్షన్.. టెన్షన్.. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తెరవనున్న అధికారులు
గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి శాసనసభ నియోజకవర్గ ఈవీఎంలు భద
Read More