తెలంగాణం

A ఫర్ యాపిల్..B ఫర్ బ్యాట్ కాదు...ఇక అంతా రామనామమే..

శ్రీరామ నామావళి  గుర్తు ఉండేలా పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది.  ప్రస్తుతం స్కూళ్లలో తెలుగు మాట్లాడం  కొంతమంది తప్పుగా భావిస్

Read More

రాజధాని కట్టలేదు, రోడ్లు వేయలేదు..అన్న పాలనపై షర్మిల ఫైర్

ఏపీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.   జగన్ 3 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఏపీపై 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపా

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.41కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జనవరి 21వ తేదీ ఆదివారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో జాంబియా నుం

Read More

మూసి నదిపై సీఎం రేవంత్, అమ్రపాలి చర్చ

విదేశీ పర్యటనలో  ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. స్టేట్ అభివృద్ధే లక్ష్యంగా  పలు సంస్థలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల

Read More

మూతబడ్డ పాఠశాలల వివరాలు ఇవ్వండి: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. మూతబ

Read More

న్యూస్ పేపర్లతో అయోధ్య రామమందిరం.. భక్తిని చాటుకున్న డిగ్రీ విద్యార్థిని

అయోధ్య లో జనవరి 22న జరగబోయే శ్రీరాముడి మందిరం పున:ప్రారంభం సందర్భంగా తన భక్తిని చాటుకుంది ఓ యువతి. కేవలం న్యూస్ పేపర్లు, ఫెవికల్ ఉపయోగించి అయోధ్య రామ

Read More

బీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.  బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్ ప్రకటించారు. జనవరి 21వ తేదీ ఆదివారం ఆయ

Read More

భువనగిరిలో రూ.100 కోట్లతో క్రికెట్ స్టేడియం

భువనగిరిలో రూ.100 కోట్లతో స్టేడియం నిర్మిస్తామన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  భువనగిరి ఖిల్లా రోప్ వే పనులకు తొందరలోనే టెండర్లు పిలుస్

Read More

317 జీవోతో ప్రభుత్వ టీచర్లే ఎక్కువ నష్టపోయారు: ప్రొఫెసర్ కోదండరామ్

317 జీవో వల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇబ్బంది పడింది వాస్తవమని...  జీవోతో ప్రభుత్వ టీచర్లే  ఎక్కువ శాతం నష్టపోయారన్నారు ప్రొఫెసర్ కోదండరామ్. &nb

Read More

ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటా:ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలను హింసించడం ఉండదన్నారు నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తండాకు వచ్చిన మంత్రికి  గిరిజన

Read More

కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు: కూనంనేని

అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంక

Read More

రేపు ప్రతి ఇంటా ఐదు జ్యోతులు వెలిగించండి : బండి సంజయ్

అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రేపు సాయంత్రం రాష్ట్ర ప్రజలంతా తమ తమ ఇండ్లలో ఐదు జ్యోతులు వెలిగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎ

Read More

అయోధ్యకు దారిదే.. రైళ్లలో, బస్సుల్లో ఎలా వెళ్లాలంటే....

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చ

Read More