తెలంగాణం
జోగులాంబ ఆలయ ఈవోపై పోలీసులకు ఫిర్యాదు
అలంపూర్, వెలుగు: గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారి ఆలయ ఈవోపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయంలో గత నెల నిర్వహించిన కూరగాయల పట్టణానికి చెందిన వై.శ
Read Moreగర్భిణిని మంచంపై మోసుకొచ్చిన 108 సిబ్బంది.. రోడ్డు సరిగా లేక గ్రామానికి చేరుకోలేని అంబులెన్స్
మంచంపై కిలోమీటర్ దూరం తీసుకొచ్చి హాస్పిటల్కు తరలింపు ఏటూరు నాగారం, వెలుగు: అంబులెన్స్&zw
Read Moreసిద్దాపూర్ రిజర్వాయర్ సరిహద్దులను నిర్ధారించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
వర్ని, వెలుగు : సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ బండ్ నిర్మాణానికి సరిహద్దులను నిర్ధారించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు
Read Moreప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి, వెలుగు : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ పని చేస్తుందని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలోని వేలుట్ల,
Read Moreనిండా ముంచిన వాన..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో మునిగిన పంటలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు నస్రుల్లాబాద్/లింగంపేట/నవీపే
Read Moreహైదరాబాద్లో ఒక్కో ఐటీ కంపెనీకి ఒక్కో బస్సు.. ట్రాఫిక్ కష్టాలకు సరికొత్త ఆలోచనతో చెక్
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు నరకం చూస్తున్నారు. సొంత వాహనాలు పెరగడంతో ఈ ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారింది. రోజురోజుకూ కొత్త
Read Moreవిద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు : పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమయాన్ని వృథా చేసుకోవద్దని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం
Read Moreకొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార
Read Moreబాలికను గర్భవతిని చేసిన కేసులో 21 ఏండ్ల జైలు నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు
నల్గొండ అర్బన్, వెలుగు : బాలికను గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 21 ఏండ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్
Read Moreఅంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం పెంచాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు : అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో
Read More2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి : కమిషనర్ అంకితపాండే
ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ అంకిత పాండే కరీంనగర్ టౌన్,వెలుగు: దేశం 2047 వరకు అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు వెళ్త
Read Moreఅర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్, వెలుగు: పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Read Moreపైలట్ అవసరం లేని హెలికాప్టర్.. స్టీరింగ్ లేని వాహనాలు
వరంగల్ నిట్ టెక్నోజియాన్లో ఆకట్టుకున్న ఎగ్జిబిట్లు సరికొత్త టెక్నాలజీతో ర
Read More












