తెలంగాణం

రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

మునుగోడు, వెలుగు: రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టర్ నల్గొండ జిల్లా మునుగోడు

Read More

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధరను పొందాలని నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి అన్నా

Read More

ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలి : దయానంద్ రెడ్డి

సీపీఐ రాష్ట్ర మాజీ  కౌన్సిల్ సభ్యుడు దయానంద్ రెడ్డి జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు: ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను

Read More

హాస్టల్ లో తిండి సక్కగా పెడ్తలేరు : విద్యార్థులు

వార్డెన్, ఎస్ వో పై విద్యార్థుల ఫిర్యాదు హాస్టల్ పరిశీలించిన ఆఫీసర్లు, ఎమ్మెల్యే రాగమయి పెనుబల్లి, వెలుగు: హాస్టల్ లో మెనూ ప్రకారం భోజనం పెట

Read More

రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు : అడిషనల్ డీసీపీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌రావు

ఖమ్మం టౌన్, వెలుగు: రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచ్చని అడిషనల్ డీసీపీ(లాఅండ్ ఆర్డర్) ప్రసాద్‌‌‌‌రావు అన్నారు. పోలీస

Read More

మాల విద్యార్థులకు బాసటగా ఎంఈడబ్ల్యూఎస్ : విజయ భాస్కర్

మాల విద్యుత్ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు విజయ భాస్కర్   పాల్వంచ, వెలుగు : రాష్ట్రంలోని నిరుపేద మాల విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు మాల

Read More

పెట్రోల్ బంకులో బైక్తో ఫీట్లు.. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడి వీడియో వైరల్

హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శివ శంకర్ ప్రమాదానికి ముందు ఓ పెట్రోల్ బంకులో హల్చల్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ప

Read More

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్చెక్కులు పంపిణీ

నస్పూర్, వెలుగు: నస్పూర్ మండలంలోని లబ్ధిదారులకు సీసీసీ కార్నర్ నర్సయ్య భవన్ ఫంక్షన్ హాల్ లో తహసీల్దార్ సంతోష్ శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక

Read More

బాలుర హాస్టల్ లో లైంగిక వేధింపులు

ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్ఎం బాధితుడూ టీసీ తీసుకొని వెళ్లిపోయాడు..  మస్కాపూర్ లో ఆలస్యంగా వెలుగులోకి ఘటన 

Read More

నాణ్యమైన పత్తిని తెచ్చి మద్దతు ధర పొందండి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని, నాణ్యమైన పత్తిని మార్కెట

Read More

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే లెక్చరర్లు కృషి చేయాలని డీఐఈవో జాదవ్ గణేశ్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్

Read More

ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి

లక్సెట్టిపేట, వెలుగు: ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ కరీంనగర్ రీజిన

Read More

పోలీస్ అమరుల త్యాగాన్ని గుర్తించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: పోలీస్​అమరుల త్యాగాన్ని గుర్తించాలని, జిల్లాలో ప్రస్తుత ప్రశాంతతకు వారే కారణమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు అమరవీరుల స

Read More