తెలంగాణం

స్టాఫ్​ లేరు స్కీములు అందయ్​.. అధ్వానంగా ఉద్యాన శాఖ

మెదక్​ జిల్లాలో కూరగాయలు, పండ్ల సాగుకు ప్రోత్సాహం సున్నా మెదక్, వెలుగు : ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ సరిపడి

Read More

కాంగ్రెస్​లో కంది కల్లోలం.. సీనియర్లతో శ్రీనివాస్​రెడ్డి తరచూ గొడవలు

సస్పెండ్ చేసిన డీసీసీ.. ఆయనకు టికెట్ ఇస్తే తాము పనిచేయలేమంటున్న సీనియర్లు ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కాంగ్రెస్​లో కంది శ్రీనివాస్ ర

Read More

ఎస్​పీడీ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం..మహిళా ఉద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

మహిళా ఉద్యోగులనూ ఈడ్చుకుపోయి అరెస్టు చేసిన పోలీసులు  పోలీస్ స్టేషన్లలోనూ ఉద్యోగుల నిరసన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ప

Read More

ఆర్టీసీ విలీనంపై ఈ నెల 18న మీటింగ్

ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీకి రిపోర్ట్ అందజేయనున్న అధికారులు ఇప్పటికే అన్ని డిపోల నుంచి వివరాల సేకరణ హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విల

Read More

చేతివృత్తుల వారికి .. రూ.3 లక్షల లోన్

‘పీఎం విశ్వకర్మ యోజన’కు కేంద్ర కేబినెట్ ఆమోదం 5% రాయితీ వడ్డీతో రెండు విడతలుగా రుణాలు       రోజుకు రూ. 500 స్టైపెండ్

Read More

హరితప్లాజాలో జనగామ పంచాది.. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా లోకల్ లీడర్ల మీటింగ్

నేతలకు రూమ్స్ బుక్​ చేసిన ఎమ్మెల్సీ పల్లా?  హోటల్​కు సడెన్​గా ఎంట్రీ ఇచ్చిన ముత్తిరెడ్డి హైదరాబాద్/జనగామ, వెలుగు: జనగామ ఎమ్మెల్యే టిక

Read More

ఏఈఈ రిజల్ట్స్​ ప్రకటించాలి: టీఎస్​పీఎస్సీఅభ్యర్థులు

టీఎస్​పీఎస్సీ ఆఫీసును ముట్టడించిన అభ్యర్థులు హైదరాబాద్​, వెలుగు: అసిస్టెంట్​ఎగ్జిక్యూటివ్ ​ఇంజనీర్​ (ఏఈఈ) రిజల్ట్స్​ వెంటనే ప్రకటించాలని డిమాం

Read More

సర్కార్‌ దవాఖానాల్లో.. సౌలతులు ఎట్లున్నయ్‌?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది. జిల్లా, మండల, గ్రామ స్థా

Read More

లారీ డ్రైవర్​ నిర్లక్ష్యానికి.. ఆరుగురు బలి

వరంగల్‍ జిల్లా ఇల్లంద వద్ద ఘోర ప్రమాదం రాంగ్​ రూట్​లో వచ్చి ఆటోను ఢీకొన్న లారీ నలుగురు అక్కడికక్కడే మృతి.. మరో ఇద్దరు హాస్పిటల్​లో మృతి మ

Read More

టెట్ అప్లికేషన్లకు ముగిసిన గడువు

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులకు గడువు బుధవారం అర్థరాత్రితో ముగిసింది. రాత్రి 9 గంటలకు వరకూ 2,83,620 మంది అప్లై చేసినట్ట

Read More

పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.. 99కి చేరిన నిందితుల సంఖ్య

హైదరాబాద్‌‌,వెలుగు: టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ప్రవీణ్‌&zwn

Read More

41 లక్షల 73 వేల ఎకరాల్లో వరి సాగు.. కోటి ఎకరాలు దాటిన పంటల విస్తీర్ణం

రాష్ట్రంలో మొత్తం 1.01కోట్ల ఎకరాల్లో పంటలు 44.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు.. నిరుడు కన్నా తక్కువే   ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక 

Read More

వైన్​షాపుల కోసం.. రియల్టర్ల పోటీ

టెండర్లలో 30 నుంచి 40 శాతం వారివే! రియల్​ ఎస్టేట్ నష్టాలను పూడ్చుకునేందుకు లిక్కర్​ బిజినెస్​ వైపు అడుగులు మీటింగులు పెట్టి అవగాహన కల్పిస్తున్న

Read More