హైదరాబాద్,వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ బంధువులను ముగ్గురిని.. సిట్ శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. కాంతారావు, రవితో పాటు మరో వ్యక్తి పేపర్ సేల్ చేయడంలో ప్రవీణ్కు సహకరించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ముగ్గురి అరెస్ట్తో పేపర్ లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 99కి చేరింది. పేపర్ లీకేజీతో మరో 50 మందికి సంబంధం ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.. 99కి చేరిన నిందితుల సంఖ్య
- హైదరాబాద్
- August 17, 2023
లేటెస్ట్
- ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు
- బీజేపీ కేసులకు భయపడేది లేదు:ఈరవర్తి అనిల్
- Sarkaar 4 Promo: నలుగురి హీరోయిన్లకి ప్రపోజ్ చేసిన సుడిగాలి సుధీర్..మోసం చేసావంటూ హీరోయిన్ కామెంట్
- V6 DIGITAL 30.04.2024 AFTERNOON EDITON
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- మీరు కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. గుండెపోటు రావొచ్చు.. మెదడు డ్యామేజ్ కావొచ్చు..
- బెజవాడలో డాక్టర్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది.. హత్యా.. ఆత్మహత్యనా..?
- T20 World Cup 2024: కెప్టెన్గా మార్కరం.. సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే
- 14 పతంజలి ఉత్పత్తుల లైసెన్స్లు రద్దు..
- Hari Hara Veeramallu Update: హరి హర వీరమల్లు సడెన్ అప్డేట్.. టీజర్ డేట్ వచ్చేసింది!
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్