V6 News

ఏఈఈ రిజల్ట్స్​ ప్రకటించాలి: టీఎస్​పీఎస్సీఅభ్యర్థులు

ఏఈఈ రిజల్ట్స్​  ప్రకటించాలి: టీఎస్​పీఎస్సీఅభ్యర్థులు
  • టీఎస్​పీఎస్సీ ఆఫీసును ముట్టడించిన అభ్యర్థులు

హైదరాబాద్​, వెలుగు: అసిస్టెంట్​ఎగ్జిక్యూటివ్ ​ఇంజనీర్​ (ఏఈఈ) రిజల్ట్స్​ వెంటనే ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ అభ్యర్థులు బుధవా రం టీఎస్​పీఎస్సీ ఆఫీసును ముట్టడిం చారు. పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా రిజల్ట్స్​ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారిని పోలీసు లు అడ్డుకున్నారు. రిజల్ట్​ఎప్పుడిస్తార నే విషయాన్ని అధికారులను అడిగేం దుకు తాము ఇక్కడికి వచ్చామని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని అభ్యర్థులు ప్రశ్నించారు. వారిని  పోలీసులు అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.