తెలంగాణం
ప్రాణనష్టాన్ని నివారించాలి
వర్షాలపై ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా నివారణ చర్యలు చ
Read Moreచీరల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సూరత్ బాట.. ఒక్కొక్కరు లక్ష
వచ్చే ఎన్నికల్లో మహిళలకు పంచేందుకు ఏర్పాట్లు ఒక్కొక్కరు లక్ష నుంచి లక్షన్నర చీరలకు సూరత్లో ఆర్డర్లు ఖర్చు తగ్గుతుందని తయారీ కంపెనీలతో డైరెక్ట్
Read Moreశ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం..అదుపుతప్పిన కారు
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సారెస్పీ సందర్శనకు వెళ్లిన పర్యాటకుల కారు.. డ్యామ్ ఘాట్ రోడ్డు పై నుండి కిం
Read Moreగెస్ట్ లెక్చరర్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్ : గెస్ట్ లెక్చరర్లపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పని చేసిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేసి.. విధుల్లోకి తీసు
Read Moreజులై 22న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల నేప
Read Moreఆర్టీసీ బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ.. అసలేం జరిగింది..?
మెట్ పల్లిలో ఆర్టీసీ బస్సు కింద తలపెట్టేందుకు ప్రయత్నించిన మహిళ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. గురువారం (జులై 20న) సాయంత్రం మెట్పల్
Read Moreగుండెపోటుతో ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి మృతి
కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) రాజ్యలక్ష్మి గుండెపోటుతో మృతిచెందారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.మధుసూదన్ రెడ్డి, ఇతర గెస్టు అధ్య
Read Moreవరదనీటిలో చిక్కుకున్న మల్లంపేట వాసులు.. రెస్క్యూ చేసి రక్షించిన దుండిగల్ సీఐ బృందం
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రజల
Read Moreహిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ : నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద నీరు
Read Moreప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలె.. వర్షాలపై డీజీపీ సమీక్ష
తెలంగాణ రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమా
Read Moreతెలంగాణలో రానున్న 100 రోజులు బీజేపీకి కీలకం : కిషన్ రెడ్డి
రానున్న 100 రోజులు బీజేపీకి కీలకమన్నారు తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి. జులై 24వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డబుల్ బెడ్రూం ఇండ్ల
Read Moreమా వాళ్లే హైకమాండ్ కు తప్పుడు ఫిర్యాదు చేశారు : బండి సంజయ్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి
Read Moreబీజేపీ పార్టీ అంటే కేసీఆర్ కు భయం : బండి సంజయ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ మూర్ఖత్వ పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆందోళనలు, నిరసనలు చేపట్టిందని కరీంనగర్ ఎంపీ బండి సం
Read More












