
తెలంగాణం
చత్తీస్గఢ్లో పేలిన మందుపాతర ..ఏఎస్పీ ఆకాశ్రావు మృతి
డీఎస్పీ, సీఐకి తీవ్ర గాయాలు ఐఈడీ పేల్చి ఘాతుకానికి పాల్పడిన మావోయిస్టులు చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుంట బ్లాక్ డోండ్రీలో ఘటన భద్రాచ
Read Moreబనకచర్లను అడ్డుకొని తీరుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ, వెలుగు : సీఎం చంద్రబాబే వచ్చినా బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకొని తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్
Read Moreజూన్ 11న విచారణకు కేసీఆర్ .. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయం
కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ పెద్దల నుంచి పిలుపు హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్
Read Moreదేశంలో అధ్యక్ష పాలనకు బీజేపీ కుట్ర :సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.సాయిబాబా
రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నరు యాదగిరిగుట్ట, వెలుగు : దేశంలో అధ్యక్ష పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ కుట్ర
Read Moreబొమ్మనపల్లిలో విషాదం ..నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో విషాదం అచ్చంపేట, వెలుగు : నీటి కుంటలో పడి అన్నదమ్ములు చనిపోయారు. ఈ ఘట
Read Moreపథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిండు : బండి సంజయ్
అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చింది: బండి సంజయ్ సిట్ విచారణ స్టేట్మెంట్ను బయటపెట్టాలి ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జ
Read Moreఅర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు .. 4 లక్షల నుంచి 8 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు పోస్టర్ను రిలీజ్ చేసిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్, వెలుగు: ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవ
Read Moreఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు .. అదంతా ఉన్నతాధికారులకు తెలుసు : ప్రభాకర్రావు
ఎస్ఐబీ చీఫ్గా నా డ్యూటీ మాత్రమే చేసిన సిట్ విచారణలో ప్రభాకర్రావు వెల్లడి చాలా ప్రశ్నలకు ‘తెలియదు.. గుర్తులే
Read Moreబనకచర్లపై ఏపీ, కేంద్రం కొత్త ఎత్తుగడ! గోదావరి-కావేరి లింక్ను గోదావరి-సోమశిల-కావేరి లింక్ గా మార్చే కుట్ర
తొలుత జీబీ లింక్ ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన ఇది పూర్తయ్యాక గోదావరి-సోమశిల లింక్ చేపట్టేలా ప్రణాళిక ఈ నెల 12న ఎన్డబ్ల్యూడీఏ టాస్క్
Read Moreశాఖలపై మంతనాలు .. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు
కొత్త మంత్రులకు కేటాయించే పోర్ట్ ఫోలియోలపై కసరత్తు కొందరు పాత మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు కేబినెట్ బెర్త్లు రాక నారాజైనవాళ్లకు త్వరలో పదవ
Read More27 మంది ఉపాధ్యక్షులు.. 69 మంది ప్రధాన కార్యదర్శలు..TPCC నూతన కార్యవర్గం ఇదే
హైదరాబాద్: టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జ
Read Moreఆ రెండు సెల్ ఫోన్లు తీసుకురండి: ప్రభాకర్ రావుకు మరోసారి నోటీసులు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావుకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 2025, జూన్ 11న విచారణకు హాజరు కావాలని నోటీసుల్ల
Read Moreఆగస్టు 15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలన్ని పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి
నల్లగొండ: 2025, ఆగస్టు15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం (జూన్ 9) మిర్యాల
Read More