
తెలంగాణం
ఇంటర్ లో సివిక్స్ సబ్జెక్ట్ పేరు మారింది
ఇంటర్మీడియట్లో ఉండే ‘సివిక్స్’ సబ్జెక్ట్ పేరు మారింది. దీన్ని పొలిటికల్ సైన్స్గా మార్పు చేస్తూ శనివారం ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పొ
Read MoreBJPలో చేరిన నాదెండ్ల భాస్కర్ రావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఈ మధ్యాహ్నం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా .. నాదెండ్లకు పార్టీ కండువా క
Read Moreగుడ్ న్యూస్.. TRT నియామకాలపై ఉత్తర్వులు జారీ
టీచర్ల నియామకాలు వెంటనే చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు ఉత్తర్వులు జారీచేసింది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేసేలా…. ఎంపికైన అభ్
Read Moreఅమిత్ షా ఏం తిన్నాడు.. ఆ ఉప్మా ఎక్కడిది..? రాష్ట్ర ఇంటలిజెన్స్ ఆరా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ఆసక్తి పెంచింది. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలోని లంబాడీ సామాజిక వర్గానికి చెందిన
Read Moreమట్టి పార ఏది..? రాష్ట్ర BJP నేతలపై అమిత్ షా అసహనం
మొక్క నాటి వట్టి చేతులతో మట్టి నింపిన అమిత్ షా రాష్ట్ర BJP నేతలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫుల్ సీరియస్ అయ్యారు. తన పర్యటన, రాక సందర్భంగా నేతల
Read Moreసోనిబాయి ఇంట్లో టిఫిన్ చేసి.. టీ తాగిన అమిత్ షా
హైదరాబాద్: ఈ మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… రంగనాయక్ తండాలోని సోనీబాయి నాయక్ ఇంటికి వెళ్లారు. సోనీబాయి ఇంట్లో 8 నిమిషాల
Read Moreఅధికారంలో లేకపోయినా అభివృద్ధి చేస్తా: జగ్గారెడ్డి
గత నాలుగు సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గం అన్యాయానికి గురవుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం సంగారెడ్డిలో జరిగిన పు
Read Moreవానల కోసం యాదాద్రిలో వరుణయాగం
యాదాద్రి నరసింహుని సన్నిధిలో వరుణయాగం వైభవంగా జరిగింది. వేదపండితుల వేదపారాయణాలు, మంత్రోచ్ఛారణల మధ్య యాగం కొనసాగింది. రెండోరోజు శతరుద్రాభిషేకం, స్తపనం,
Read Moreగుజరాత్నే కాపీ కొట్టారు… KTRకు ఎంపీ అర్వింద్ కౌంటర్
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దిక్సూచిగా మారారంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర
Read Moreకాళేశ్వరానికి జాతీయ హోదా రావొద్దనే కేసీఆర్ అలా చేశారు…
కాళేశ్వరానికి జాతీయ హోదా రావొద్దనే సంబంధిత డాక్యుమెంట్లను కేంద్రానికి సీఎం కేసీఆర్ సబ్ మిట్ చేయలేదని అన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రా
Read Moreతేనెటీగల దాడి : 24 మంది విద్యార్థులకు గాయాలు
నారాయణపేట: తేనెటీగల దాడిలో 24 మంది స్టూడెంట్స్ గాయపడ్డ సంఘటన నారాయణపేట నియోజకవర్గంలో జరిగింది. కోయిలకొండ మండలం సురారంలోని ప్రభుత్వ హై స్కూల్ లో శనివార
Read Moreవరద వస్తుంది.. మన డ్యాముల్లో నీళ్లు నిండుతున్నై
రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను తెలంగాణ డ్యాముల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాణహితలోకి నీరు వచ్చి చేరడంతో నదిలోని నీట
Read Moreకరీంనగర్ లో రూ.10కే చీర ఆఫర్ : ఎగబడ్డ జనం..తోపులాట
కరీంనగర్: ఆషాడం మాసం సేల్స్ లో భాగంగా కరీంనగర్ లోని ఓ షాపింగ్ మాల్ లో కస్టమర్లను ఆకట్టుకోవాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు. పది రూపాయల చీర ఆఫర్ అనౌన్స్ చేయడంత
Read More