తెలంగాణం

హైదరాబాద్ లో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్ :  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా  గడిచిన 24 గంటల్లో కొత్తగా

Read More

యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ విఫలం

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌ రాశారు. ఏట

Read More

బాలింతకు ఎంత కష్టమొచ్చిందో..

సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం. ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది

Read More

పేదల భూములను లాక్కోవడం దారుణం

ఖమ్మం: పేదల భూములను లాక్కోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గురువారం జిల్లాలోని కల్లూరులో ‘ రెవిన్యూ భూములపై చట్టపరమైన సమస్యల

Read More

ఆదర్శంగా నిలుస్తున్న భూంపల్లి గ్రామ ప్రజలు

తరాలు మారాయి. జీవన శైలి మారింది. ఆహార అలవాట్లు, కట్టుబాట్లన్నీ మారాయి. ఒకప్పుడు బావినీళ్లు తాగి జీవనం సాగించేవారు.. ఇప్పుడు మినరల్ వాటర్ కొనుక్కొని తా

Read More

బంగారు తెలంగాణ కాదు...బతుకు లేని తెలంగాణ

రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం షర్మిల పాదయాత

Read More

వ్యవసాయాన్ని పండుగ చేస్తాం

ఖమ్మం: తమకు అధికారమిస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా హామీ ఇచ్చారు. గురువారం వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్

Read More

ప్రతి పక్షాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు

జనగాం: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, అందుకే దేశం ఇవాళ రాష్ట్రం వైపు చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నార

Read More

75 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి అన్నారు. 75 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ

Read More

గవర్నరెన్ని చెప్పినా.. కేసీఆర్ చెప్పిందే మోడీ వింటడు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గవర్నర్ ఎన్ని చెప్పినా..  చివరకు ఆయన వినేది కేసీఆర్ మాటలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  మోడీ ,అమ

Read More

జూబ్లీహిల్స్ మైనర్ కేసులో పోలీసులు అవకతవకలకు పాల్పడ్డారు

జూబ్లీహిల్స్ మైనర్  కేసులో పోలీసులు అవకతవకలు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. అఘాయిత్యం జరిగిన వాహనం ప్రభుత్వ వాహనమని

Read More

బోనాలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు

మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వి

Read More

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

రాష్ట్ర  రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో సీఎం కేసీఆర్ ను  ఫామ్&zwn

Read More